Home » Virat Kohli
ఏ ఆటకైనా ఎమోషన్ అనేది కీలకం. ఆ ఆవేశం.. క్రీడోత్సాహమే ఎంతసేపైనా మైదానంలో ఉండేలా చేస్తుంది. ప్రత్యర్థిని చిత్తుగా ఓడించాలనే తపనే మనల్ని గెలిపిస్తుంది. ఏప్రిల్ 24బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఇలాంటి సన్నివేశమే ఒకటి చోటు
ఐపీఎల్ 2019 సీజన్ లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 24, 2019) ఇక్కడ బెంగళూరులోని చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.
వరల్డ్ కప్ 2019 రాబోతున్న క్రమంలో జట్ల మధ్య సవాళ్లు మొదలైయ్యాయి. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ను ప్రపంచ నెం.1 జట్టు అయిన టీమిండియాను అన్నింటితో పాటు అదొకటి అనే రీతిలో మాట్లాడి తూలనాడాడు. ఇప్పటికే వరల్డ్ కప్లో పాల్గొనదలచిన జట్లు తమ స్క్వాడ్�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చూసి భయమేసిందని తెలిపాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో భయంకరమైన ఇన్నింగ్స�
కోహ్లీ తన సొంత గెటప్లో కనిపించాడు. పంజాబీ కుటుంబానికి చెందిన ఢిల్లీ కుర్రాడు జాతీయ జట్టు కెప్టెన్గా ఉంటూ సంప్రదాయ దుస్తుల్లో చాలా తక్కువగా కనిపించాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా బాధ�
2019 ఐసీసీ వరల్డ్ కప్ కోసం భారత జట్టు సిద్ధమైంది. కొన్ని నెలలుగా చర్చలు, సమావేశాలు నిర్వహించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం ఏప్రిల్ 15న పదిహేను మంది ప్లేయర్ల జాబితాను విడుదల చేసింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫుల్ హ్యాపీలో మునిగిపోయాడు. 20 రోజులుగా ఎదురుచూస్తున్న కల.. ఏడో ప్రయత్నంలో ఫలించడంతో కోహ్లీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఏప్రిల్ 13 మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను 8వికెట్ల తేడాత�
సీజన్ ఆరంభమై 7 మ్యాచ్లు పూర్తి అయితే గెలిచింది ఒకే ఒక్క మ్యాచ్. అన్ని మ్యాచ్లలోనూ ఘోర వైఫల్యం. సీనియర్.. మాజీ క్రికెటర్ల నుంచి కెప్టెన్సీపై విమర్శల వర్షం. అన్నింటికీ బ్రేక్ ఇచ్చేందుకు మొహాలీ వేదికగా పంజాబ్పై విజయం సాధించింది ఆర్సీబీ. చేధన�
ఐపీఎల్ సీజన్ 12 ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్ లోనూ గెలుపుకు నోచుకోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పై విజయం సాధించింది. ఎట్టకేలకు గెలుపు అందుకున్నామనే ఆనందంలో ఉన్న విరాట్ కోహ్లీకి మరో షాక్ ఇచ్చింది ఐపీఎల్ యాజమాన్�
ఏ జట్టులోనైనా ఓపెనర్ బలంగా స్థిరపడిపోతే అతణ్ని ఆపడం ఎవరితరం కాదంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ధావన్ అలా రెచ్చిపోతే భారత్కు తిరుగులేదని గంగూలీ వెల్లడించాడు. శుక్రవారం జరిగిన కోల్కతా వర్సెస్ ఢిల్లీ మ