Home » Virat Kohli
ఐపీఎల్ సీజన్ 12 ఆరంభమైనప్పటి నుంచి వరుస తప్పిదాలతో కోహ్లీ పేలవంగా అవుట్ అవుతున్నాడు. బెంగళూరు కెప్టెన్ను తప్పించడంతో ఆ జట్టు వరుసగా 4 మ్యాచ్లలోనూ వైఫల్యాన్ని చవి చూసింది. రాజస్థాన్ వేదికగా జరిగిన బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ లోనూ ఇదే తరహాలో
పరుగుల యంత్రం.. రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం ఓ అద్భుతమైన రికార్డు ఎదురుచూస్తోంది. లీగ్ ఆరంభం నుంచి జరిగిన మూడు మ్యాచ్లలో వరుస పరాజయాలు ఎదుర్కొంది బెంగళూరు. అయినప్పటికీ కోహ్లీ పరుగుల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. దూకుడైన బ్య�
పరుగుల యంత్రం.. రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. కొన్ని సీజన్లుగా అద్భుతమైన ఫామ్ లో కనిపిస్తోన్న కోహ్లీ.. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు బాదిన రెండో ప్లేయర్ గానే కాకుండా 5వేల పరుగులు కొట్టేసిన రెండో క్రికెటర్ గా నిలిచాడు. ఈ క్ర�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చివరి బాల్ వివాదాస్పదంగా మారింది.
చెన్నై : ఐపీఎల్ 2019 సీజన్ 12 తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు రెచ్చిపోయారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించారు. చెన్నై బౌలర్ల ధాటికి ఆర్సీబీ కుదేలైంది. 17.1 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆర్సీబీ జట్టులో హయ్య�
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ సీజన్కు ముందు ప్రేరణాత్మకమైన స్పీచ్తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. మార్చి 23న మ్యాచ్ జరగనుండగా ఒక రోజు ము�
సిక్సులు, ఫోర్ల సునామీ.. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ.. పరుగుల వరద పారించే బ్యాట్స్ మెన్లు, పాదరసంలా కదిలే ఫీల్డర్లు.. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న
టీమిండియా పరుగుల యంత్రం, కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఏం చేసినా అభిమానుల్లో సెన్సేషన్. ప్రేమ పెళ్లి చేసుకుని చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. అనుష్కతో కలిసి కొన్ని యాడ్లలోనూ కనిపించాడు. పెళ్లికి ముందు యాడ్ ల కంటే పెళ్లి తర్వాత వీరిద్దరూ చేసిన య
టీమిండియా క్రికెటర్ల కోరికను బీసీసీఐ నెరవేర్చింది. తన వంతు సాయంగా ఆర్మీబలగాలకు రూ.20కోట్ల రూపాయలను విరాళాన్ని ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడి బాధితులైన 40మంది కుటుంబాలకు ఈ సాయం చేరాలని కోరింది. త్రివిధ దళాలైన ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీలు పుల్�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య చాలా తేడా ఉందంటున్నాడు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి. కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పి ఏళ్లు గడుస్తున్నప్పటికీ టీమిండియా ధోనీ కనుసన్నల్లోనే నడుస్తోంది. కారణం, కోహ్లీక