Home » Virat Kohli
రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో జయాపజయాల మాట అటుంచితే.. కోహ్లీ చెలరేగి ఆడాడు. ఆసీస్ పై ఒంటరి పోరాటం చేసి 123పరుగుల భారీ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఈ సిరీస్ లో కోహ్లీకిదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. రెండో వన్డేలోనూ రెచ్చిపోయిన కోహ్లీ 120 బ�
టీమిండియా బ్యాట్స్మెన్ ఎంతగా ప్రయత్నించినా పరాభవం తప్పించలేకపోయారు. భారత్ను 32 పరుగుల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా.. సిరీస్లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. కెప్టెన్ కోహ్లీ తానొక్కడే ఒంటరి పోరాటం చేసి (123; 95 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సు)తో ఆ�
నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆడిన రెండో వన్డేలో కోహ్లీ కెప్టెన్గా 9వేల పరుగుల మైలురాయి చేరుకున్న కెప్టెన్గా అరుదైన ఘనత దక్కించుకున్నాడు. మరోసారి కేవలం 3 రోజుల వ్యవధిలోనే రాంచీ వేదికగా జరుగుతోన్న మూడో వన్డేలో.. ఇంకో అరుదైన ఘనత దక్కించు�
5 వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం రెండో వన్డేలో ఆస్ట్రేలియాతో తలపడుతోన్న భారత్.. వికెట్లు పడుతున్నా స్కోరు బోర్డు పరుగులు పెడుతూనే ఉంటుంది. మూడో వికెట్గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఆసీస్ బౌలర్లను సమయోచి�
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు సభ్యులు ధరించే కొత్త జెర్సీ ని శుక్రవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. జట్టు అపెరల్ పార్ట్నర్ ‘నైకీ’ వచ్చే సీజన్ కోసం టీమిండియా సభ్యులకు కొత్త జెర్సీని రూపొందించింది. నిన్న జరిగిన ఆవిష్కరణ కార్యక్ర�
టీమిండియా మాజీ కెప్టెన్, కెప్టెన్లు రెండో టీ20లో రెచ్చిపోయారు. సిరీస్ను చేజార్చుకోకూడదనే ఊపులో దూకుడుగా ఆడారు. ఈ మేర విరాట్ కోహ్లీ(72; 38 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులు)తో అజేయంగా నిలిచాడు. కోహ్లీకి చక్కటి భాగస్వామ్యం అందించిన ధోనీ(40; 23 బంతుల్లో 3 ఫో�
తొలి టీ20 పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ రెచ్చిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకున్న భారత్.. ఆరంభం నుంచి దూకుడైన ఇన్నింగ్స్ కొనసాగించింది. టైగా ముగించాలనే తపనతో బ్యాట్స్మెన్ తడాఖా చూపించారు. ఆస్ట్రేలియాకు 191 పరుగుల టార్గెట్ నిర్ధేశిం�
యావత్ భారతమంతా.. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నామంటూ సగర్వంగా చెప్పుకుంటోంది. వీరిలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. చేరిపోయాడు. ఇటీవల బాలీవుడ్లో సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘ఉరి’. అందులో ఉన్న ఓ డైలాగ్ ‘హౌజ్ ద జోష�
టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. రికార్డుల్లోనే కాదు. అభిమానుల మనస్సుల్లోనూ టాప్ స్థానంలో ఉంటాడు. మైదానంలో హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ బౌండరీలే హద్దుగా చెలరేగిపోతుంటే స్టేడియంలో మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేవాళ్లతో పాటు టీవ
భారత్-ఆస్ట్రేలియాల మధ్య వైజాగ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో చివరి బంతికి ఆసీస్ను విజయం వరించింది. బ్యాట్స్మెన్ స్వల్ప టార్గెట్నే నిర్దేశించడంతో చేధనకు దిగిన ఆసీస్ను కట్టడి చేయడానికి భారత్ తీవ్రంగా శ్రమించింది. ఇదిలా ఉంచితే, క�