Home » Virat Kohli
క్రీడాకారులను ప్రోత్సహిస్తూ.. ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్తో కలిసి ఇవ్వనున్న అవార్డుల కార్యక్రమం వాయిదాపడింది. పుల్వామా ఉగ్రదాడికి కొద్దిపాటి విరామంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేయడం సబబు కాదని కోహ్లీ పేర్కొన్నారు. పలు క్రీడల్లో ఉత్తమ ప్రత
న్యూజిలాండ్ సిరీస్ అనంతరం టీమిండియా సొంతగడ్డపై ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టీమిండియాలో ఎవరు భాగం కానున్నారోననే ఆసక్తిలో ఉన్న అభిమానుల సందిగ్ధతకు బీసీసీఐ తెరదించింది. రెండు టీ20లకు ఆడనున్న 15 మందితో కూడిన జ�
లవ్ స్టోరీస్, జంట షికార్లు ఇదంతా ఫిబ్రవరి 14వరకే. ప్రపంచం పక్కకు పడేసిన మరో ప్రత్యేకమైన రోజు ఒకటి ఉంది. అదే ‘సింగిల్ అవేర్నెస్ డే’. చాలామంది ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే(ప్రేమికుల రోజు)న సింగిల్గా మిగిలిపోయామని లేదా సింగిల్గానే హ్యాపీగా ఉన�
పుల్వామా ఉగ్రదాడి ఘటన విని యావత్ భారతమంతా షాక్కు గురైంది. పట్టపగలే నడిరోడ్డుపై దాడికి తెగపడి 37 మంది జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఘటనతో భారతీయులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. కారు బాంబుతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)బలగాలపై జ�
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్గా ఎదుగుతోన్న బాబర్ అజామ్ తనను టీమిండియా కెప్టెన్, వరల్డ్ నెం.1 బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీతో పోల్చడంపై మండిపడుతున్నాడు. క్రికెట్ అభిమానులు, పాక్ అభిమానులు బాబర్ అజామ్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నార�
న్యూజిలాండ్తో సిరీస్ అనంతరం సొంతగడ్డపై ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత జట్టును ఫిబ్రవరి 15వ తేదీ లోపే సెలక్షన్ కమిటీ నిర్దారణ చేయాల్సి ఉంది. ముందుగా ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుండగా, ఆ తర్వాత రెండు మ్�
పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రికార్డులు కొల్లగొట్టడంలోనే కాదు. జట్టు కోసం మైదానంలో ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాడు. తమ జట్టు ప్లేయర్ల జోలికొస్తే అంతే స్థాయిలో స్లెడ్జింగ్కు దిగి దానికి తగ్గ సమాధానం చెప్తాడు. ఇటీవల ముగ
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీల రికార్డును బద్దలుకొట్టాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఆడుతున్న రెండో ఫార్మాట్లో రెండో టీ20లో 7 వికెట్ల ఆధిక్యం దక్కించుకుని వ�
ప్రపంచ కప్కు సన్నద్ధమవ్వాలనే ఉద్దేశ్యంతో కొన్ని నెలల ముందే టీమిండియా విదేశీ పర్యటన మొదలుపెట్టేసింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలను పూర్తి చేసుకున్న భారత్.. న్యూజిలాండ్ గడ్డపైన కూడా సత్తా చాటుతోంది. జట్టు కూర్పులో చాన్నాళ్లుగా తర్జన�
ఐసీసీ ప్రకటించిన ర్యాంకులతో పాటు ఎమ్మారెఫ్ ప్రకటించిన ర్యాంకులను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది క్రికెట్ ప్రపంచమంతా. ఇటీవలే ఐసీసీ ప్రకటించిన ర్యాంకులతో పాటు ఎమ్మారెఫ్ టైర్స్ ఐసీసీ ర్యాంకులను ప్రకటించి క్రికెట్ అభిమానులకు మరో వినోదాన్ని