Home » Virat Kohli
భారత జట్టుకే కాదు అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా పరుగుల యంత్రం, విధ్వంసాల వీరుడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా పర్యటనతో సంవత్సరాన్ని ముగించిన కోహ్లీ ఒక్క ఏడాదిలోనే అద్భుతమైన రికార్డులు కొల్లగొట్టాడు. ఈ మేర ఐసీసీ �
సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ గెలుచుకున్న కోహ్లీ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ధ ఇయర్, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను గెలుచుకుని 2018లో అత్యద్భుతమైన ఆటగాడిగా నిలిచాడు.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లి హవా కొనసాగుతోంది. ఆసీస్ గడ్డ మీద తొలిసారి టెస్టు సిరీస్ విజయాన్ని అందుకున్న కోహ్లి ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్లో అతడు 922 పాయింట్లతో నంబర్వన్ ర్యాంకు�
తొలి వన్డే మ్యాచ్ నేపియర్ వేదికగా జరగనుంది. ఈ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ జట్టుతో పాటు సతీసమేతంగా ఆక్లాండ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
పరుగుల యంత్రం.. ఆటపై అంకిత భావం.. మైదానంలో దూకుడైన స్వభావం ఈ లక్షణాల జాబితాలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ ముందుంటాడు. లక్ష్య చేధనలో రారాజుగా కొనసాగుతున్న కోహ్లీ.. తన వ్యాఖ్యలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దిగ్గజాలు సైతం అతనికి క్రికెట్ కం
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన శుక్రవారంతో అధికారికంగా ముగిసింది. తొలి ఫార్మాట్ అయిన టీ20ను 1-1తో సమంగా ముగించిన ఇరు జట్లు.. రెండో ఫార్మాట్లో మాత్రం హోరాహోరీగా తలపడ్డాయి. భారత్ పట్టుదలతో అడిలైడ్ వేదికగా తలపడి సత్తా చాటింది. అద్భుతమైన విజయాన
ఆస్ట్రేలియా పర్యటనలో ఆఖరిదైన నిర్ణయాత్మక వన్డేలో ఆసీస్ ప్లేయర్లను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. టీమిండియా 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది. చాహల్ 6 వికెట్లతో పాటు భువనేశ్వర్ కుమార్ 2, షమీ 2 వికెట్లు దక్కించుకున్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఆఖరి ఫార్మాట్ అయిన వన్డే సిరీస్లో తలపడేందుకు కోహ్లీసేన సిద్ధమైంది. ఈ మేర టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం పడటంతో టాస్ వేసేందుకు కాస్తంత ఆలస్యమైంది. ఇప్పటికే సిరీస్ను 1-1తో సమంగా ఉండటంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్ �
నేను కలలు కనడంలో ముందుంటాను. అందరూ వ్యతిరేకిస్తున్నా జట్టును గెలిపించే విధంగా నిర్ణయాలు తీసుకుంటా. ఛెత్రికి కూడా జట్టును ఏ సందర్భంలో ఎలా నడిపించాలో బాగా తెలుసు. స్టేడియంలో ఎవరూ నమ్మకపోయినా ఛెత్రి అనుకున్నదే చేస్తాడు.
అనుభవం గడిస్తున్న కొద్దీ పరిణతి రీత్యా.. పరిస్థితుల ప్రభావంతోనూ మనుషులలో సహజంగానే మార్పు సంభవిస్తుంది. కానీ, ధోనీ ఆటతీరులో 2009 నుంచి ఇప్పటి వరకూ ఏ మాత్రం మార్పు రాలేదంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)నే చెప్పుకొస్తుంది. ఐసీసీ అధికారిక ట్వి�