Home » Virat Kohli
టీమిండియా కెప్టెన్గా తనపై వేటు పడటానికి కారణం అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీనేనని విరాట్ భావిస్తూ పరోక్ష విమర్శలు చేశాడు. అప్పటి నుంచి వీరి మధ్య విబేధాలు ఉన్నట్లు ప్రచారంలో ఉంది.
లక్నోతో మ్యాచులో విరాట్ కోహ్లీ 42 నుంచి 50 పరుగులు చేరుకోవడానికి 10 బంతులు తీసుకున్నాడు. దీంతో కోహ్లి వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఎక్కువగా ఆందోళ చెందుతున్నట్లు ఉన్నాడు అని సైమన్ డౌల్ వ్యాఖ్యనించగా విరాట్ కోహ్లి గట్టి కౌంటర్ ఇచ్చా�
టీమ్ఇండియా ఓపెనర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్మన్ గిల్ కు మాత్రమే ఐపీఎల్లో విరాట్ సాధించిన ఓ రికార్డును బద్దలు కొట్టే సత్తా ఉందని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
కోహ్లి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ప్రాంచైజీలపై అర్ధశతకాలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 13 వేరు వేరు ఫ్రాంచైజీలపై హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్గా నిలిచాడు.
ఐపీఎల్లో కూడా విరాట్ మిడిల్ ఆర్డర్లో ఆడాలని, ఓపెనర్గా రాకూడదని అంటున్నాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. కోహ్లి ఓపెనర్గా వస్తే ఆర్సీబీ కప్పు గెలవడం కష్టమేనని అంటున్నాడు
టాప్-10 చెత్త రికార్డుల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరే 5 సార్లు ఉంది. 2008 నుంచి ఇప్పటివరకు కూడా ఆ జట్టులో స్టార్ బ్యాటర్ కోహ్లీ ఉన్నాడు.
ఆర్సీబీపై విజయం సాధించిన తరువాత కేకేఆర్ జట్టు సభ్యులను అభినందించేందుకు షారుక్ మైదానంలోకి వచ్చాడు. ఈ క్రమంలో కోహ్లీని చూసి షారుక్ ఉత్సాహంగా పరుగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాడు. బుగ్గలు నిమురుతూ సరదాగా ఆటపట్టించాడు.
IPL 2023 : తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా.. 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ప్రభాస్ (Prabhas) సలార్.. టీం RCB (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) పై వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ ఏంటో తెలుసా?
విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫార్మాట్లో సరికొత్త ఘనత సాధించాడు. అత్యధిక ఆఫ్ సెంచరీలు చేసిన తొలి భారతీయ క్రికెటర్గా రికార్డు సృష్టించాడు.