Virat

    వారే ఐపీఎల్-2020 టైటిల్ కొడతారట.. విజేతపై పీటర్సన్ జోస్యం

    September 13, 2020 / 08:25 AM IST

    మరో వారం రోజుల్లో ఐపీఎల్-2020 సమరానికి జట్లు సిద్ధం అవుతున్నాయి. ఈసారి మ్యాచ్ సమయంలో స్టేడియం ఎడారిగా ఉంటుంది.. అభిమానుల శబ్దాలు ఈసారి వినబడవు. చాలా నియమాలు మార్చేశారు. ఈ విషయాల మధ్య ప్రతి జట్టు తనను తాను విజేతగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. �

    ఐపీఎల్ 2020: విదేశాలలో ఇది మూడోసారి.. దక్షిణాఫ్రికాకు వందల కోట్ల లాభం

    September 12, 2020 / 09:05 AM IST

    కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ భారతదేశంలో నిర్వహించట్లేదు. మాములుగా అయితే ఐపీఎల్ సీజన్ ఇండియాలో జరిగితే చాలా లాభాలు వస్తాయి. వాస్తవానికి అది వేల కోట్లలో ఉంటుంది. అయితే ఇప్పుడు అంతకుముందుతో పోలిస్తే.. ఈసారి కరోనా కారణంగా

    గతం గత: ఈసారి చూసుకుంటాం.. మాది బలమైన జట్టు: కోహ్లీ

    September 10, 2020 / 06:49 AM IST

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2016 ఐపీఎల్‌లో ఫైనల్ చేసినప్పటికీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. అదే సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్రస్తుత జట్టు 2016 జట్టు కంటే సమతుల్యతతో ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. రాయల�

    ఐపీఎల్ జట్లకు పెద్ద షాక్: మ్యాచ్‌లకు దూరమైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ళు

    September 8, 2020 / 10:04 AM IST

    మరో వారం పది రోజులకు మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ మొదలు కాబోతుంది. ఈసారి ఐపీఎల్ సందడి అంతా యూఏఈలో జరుగుతుండగా.. లేటెస్ట్‌గా 13 వ సీజన్ గురించి పెద్ద అప్‌డేట్.. జట్లకు షాకింగ్ విషయం బయటకు వస్తుంది. ఐపిఎల్ పాలక మండలి బయో బబుల్‌లో ఆస్ట్రే�

    పాండ్యాకు కొడుకు పుట్టాడు.. కోహ్లీ నీ సంగతేంటి!!

    July 31, 2020 / 06:55 PM IST

    టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తండ్రి అయిన సందర్భంగా కొడుకు ఫొటోను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోషాన్ని పంచుకున్నాడు. నటాషాకు పాండ్యాల ప్రేమకు గుర్తుగా కొడుకు పుట్టాడని పోస్టు చేశాడు. పాండ్యా తండ్రయ్యాడు.. బాగానే ఉంది. మరి కోహ్ల

    పట్టు బిగించిన టీమిండియా : 601/5 డిక్లేర్డ్

    October 12, 2019 / 02:02 AM IST

    పూణేలో జరుగుతోన్న టెస్టులో టీమిండియా పూర్తిగా పట్టు బిగించేసింది. భారీ పరుగులతో ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా..అచ్చంగా మొదటి టెస్టులో ఏం జరిగిందో రెండో టెస్టులోనూ అలానే సఫారీలు మూడు వికెట్లు సమర్పించేసుకున్నారు. 273 పరుగుల వద్ద టీమిండియా

10TV Telugu News