Home » Virupaksha
విరూపాక్ష ప్రమోషన్స్ లో భాగంగా సాయిధరమ్ తేజ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాక్సిడెంట్ తర్వాత తన లైఫ్ ఎలా మారిపోయిందో తెలిపాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ను ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి 'వినోదయ సిత్తం' (Vinodhaya Sitham) రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ మంచి బజ్ను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ప్లే అందిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రానుంది అని అందరూ
యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజయిన ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇందులో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇప్పటివరకు సంయుక్తని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒ�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మూవీ వినోదయ సిత్తం రీమేక్. టీవలే ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా మొదలైంది. కాగా ఈ సినిమా సెట్స్ నుంచి పవన్ అండ్ సాయి ధరమ్ లుక్స్ లీక్ అయ్యాయి.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా టైటిల్ మొదలుకొని, ఇటీవల రిలీజ్ అయిన టీజర్ వరకు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేశ�
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'విరూపాక్ష'. తాజాగా ఈ మూవీ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక టీజర్ చూస్తుంటే..
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు ‘విరూపాక్ష’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ టీజర్ ని నేడు (మార్చి 1) రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ టీజర్ రిలీజ్ ని పోస్ట్పోన్ చ
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'విరూపాక్ష'. ఈ మూవీ టీజర్ ని అనౌన్స్ చేసిన మేకర్స్.. నేడు (ఫిబ్రవరి 28) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఈ టీజర్ ని చూపించారు. టీజర్ చూసిన పవన్..