Home » Virupaksha
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన పొలిటికల్ ఎంట్రీ, జనసేన పార్టీలో చేరడంపై తేజు రియాక్ట్ అయ్యాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్లో హీరో సాయి ధరమ్ తేజ్ బిజీబిజీగా ఉన్నాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ చూస్తే, కాంతార చిత్రం గుర్తుకు రాదని తేజు తెలిపాడు.
సాయి ధరమ్ తేజ్ & సంయుక్త విరూపాక్ష స్పెషల్ ఇంటర్వ్యూ
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతుంది. తాజాగా విరూపాక్ష సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏలూరులో ఘనంగా నిర్వహించగా ఈవెంట్లో సంయుక్త ఇలా ట్రెడిషినల్గానే అందాలు ఆరబ
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతుంది. తాజాగా విరూపాక్ష సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏలూరులో ఘనంగా నిర్వహించారు.
కాంతార సినిమాకు అందరూ మెచ్చుకునేలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్. ఇప్పుడు అజనీష్ విరూపాక్ష సినిమాకు కూడా మ్యూజిక్ ఇచ్చాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
విరూపాక్ష సినిమా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఏలూరులో విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
కార్తీక్ లైఫ్ చాలా చిన్నది. నాకు ముందు నుంచి తెలుసు. బతుకుతాడో లేదో తెలియని స్థితిలో ఉండేవాడు. అలాంటి స్థితి నుంచి బయటకు వచ్చి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు.
బైక్స్ నాకు చాలా ఇష్టం. నేనేమి తప్పు చేయలేదు. జారి పడ్డాను, యాక్సిడెంట్ అయింది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా అమ్మ, తమ్ముడు ఉన్నారు. మాట్లాడలేకపోయాను, ఏడుపొచ్చేసింది.