Home » Virupaksha
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త కలిసి నటించిన మిస్టికల్ థ్రిల్లర్ చిత్రం విరూపాక్ష ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాని వాళ్ళు చూడడానికి నో ఎంట్రీ..
ప్రస్తుతం టాలీవుడ్ వస్తున్న సినిమాలో హీరోలు కంటే జంవుతులు, పక్షులు డామినేషన్ ఎక్కువ అయ్యిపోయినట్లు కనిపిస్తుంది. హీరోలు మాదిరి మాస్ డైలాగ్స్ చెప్పకుండానే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి.
కెరీర్ మొదటిలో తనని గైడ్ చేసింది ఎన్టీఆరే అంటూ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. సరైన హిట్టులు లేని సమయంలో..
హీరోయిన్ సంయుక్త టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది. తాజాగా ఈ భామ విరూపాక్ష సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న సంయుక్త మిల మిల మెరిసిపోతూ ఫ్యాన్స్ ని మాయలో పడేస్తుంది.
విరూపాక్ష సినిమా నుండి తాజాగా ట్రైలర్ విడుదల అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకి రానుంది.
విరూపాక్ష ట్రైలర్ రిలీజ్ డేట్ కి టైం ఫిక్స్ చేసిన సాయి ధరమ్ తేజ్..
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఏప్రిల్ 16న నిర్వహిస్తున్నారు.
తాజాగా విరూపాక్ష క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనే ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో సినిమాలో నటించిన మెయిన్ క్యారెక్టర్స్ అందరిని పరిచయం చేశారు. ఈ ఈవెంట్ లో వాళ్లంతా సినిమాలో నటించిన గెటప్స్ వేసుకొని రావడం విశేషం.
సాయిధరమ్ తేజ్, సంయుక్త జంటగా రాబోతున్న విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా విరూపాక్ష క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఈవెంట్ అని నిర్వహించి సినిమాలోని క్యారెక్టర్స్ ని అందరికి పరిచయం చేశారు. వచ్చిన వాళ్ల�