Home » Virus
ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు. అదే స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్న�
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకొని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. నేతలను కూడా వదలడం లేదు. పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది నేతలు కోలుకుని ఆసుపత్రుల నుంచి డ
తెలంగాణలో కరోనా వైరస్ బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. టెస్టులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులకు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్ ఉందా ? లేదా ? అనేది తెలుసుకొనేందుకు ఉపయోగించే…ర్యాపిడ్ యాంటీజెన్ డిటె
కరోనా వైరస్ అనేక మార్గాల్లో వ్యాపిస్తోంది. కరోనా వైరస్ ఏయే మార్గాల్లో వ్యాపిస్తుంది అనేదానిపై ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. దగ్గు, తుమ్మడం ద్వారా కరోనా వైరస్ నీటి బిందువుల ద్వారా వ్యాప్తిచెందుతుందని తెలుసు. శ్వాసతో పాటు ఇప్పుడు మాట్లాడటం
తెలంగాణలో ఇక కరోనాతో సహజీవనం చేయాల్సిందేనా ? అంటే ఎస్ అనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజుకు డబుల్ డిజిటల్ సంఖ్యలో కేసులు నమోదు కావడం ప్రజలను భయబ్రాంతులక�
హైదరాబాద్ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయనే తప్ప తగ్గడం లేదు. 2020, మే 11వ తేదీ సోమవారం నమోదైన కేసులన్నీ GHMC పరిధిలోనే ఉండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ నగరంలోని జియాగూడ డివిజన్ పరిధిలోని పలు ప్రా
ఫ్రాన్స్ నుంచి చైనీస్ ఎంబస్సీ యునైటెడ్ స్టేట్స్ కు కౌంటర్ విసురుతూ ఓ యానిమేటెడ్ వీడియో రిలీజ్ చేసింది. “Once Upon a Virus” అనే పేరుతో ఒక నిమిషం 38 సెకన్ల పాటు ఉన్న వీడియోలో అమెరికాకు ముందస్తు సూచనలు ఇచ్చినప్పటికీ పట్టించులేదన్నట్లు చెప్పింది. ఆ తర్�
కొత్త కరోనా వైరస్ మొదటిసారిగా చైనాలో డిసెంబర్ 2019లో ఆవిర్భవించింది. అప్పటినుంచి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వేగంగా వ్యాప్తిచెందుతూ మిలియన్ల మందికి సోకుతోంది.. లక్షల మంది ప్రాణాలు తీస్తోంది. సాధారణంగా కరోనా వైరస్ 10 రకాలుగా పరివర�
కొత్త కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలించలేమని చైనా టాప్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రతి ఏడాదిలోనూ ఇతర ఫ్లూల మాదిరిగానే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 17 ఏళ
కరోనా వైరస్ సోకిన మనిషికి జ్వరం రావటం...పొడి దగ్గు రావడం, ఆ తరువాత శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది రావడం ఇలాంటి లక్షణాలు వల్ల వ్యాధికి గురయైనవారిని గుర్తించేవారు.గొంతు మంటపుడుతుంది