Virus

    నో సోషల్ డిస్టెన్స్ : విజయవాడలో నో మటన్, నో చికెన్ 

    April 26, 2020 / 04:39 AM IST

    ఈసారి కూడా విజయవాడ వాసులకు ముక్క దొరికే ఛాన్స్ లేదు. కరోనా రాకాసి మూలంగా మాంసాహార దుకాణాలు తెరవడానికి ఫర్మిషన్ ఇవ్వడం లేదు. దీని కారణంగా ముక్క లేకుండానే తినాల్సి వస్తోంది. ఒకవేళ షాపులు తెరిస్తే కొరడా ఝులిపిస్తున్నారు. కరోనా వైరస్ ఎప్పుడు పో

    దోమలు కూడా కరోనాను వ్యాప్తి చేస్తాయా..

    April 23, 2020 / 11:29 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 2.5 మిలియన్ మార్క్‌కు చేరుకుంది. అందులో లక్షా 80వేలకు పైగా చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చూడనంతగా కరోనా మహమ్మారి నష్టం చేకూర్చింది. వైరస్ గురించి అందిన కొత్త సమాచారాన్ని బట్టి ప్రతి రోజూ ఏదో ఒక కొత్త వ్యక్త

    కరోనా మహమ్మారి సమయంలో బీజేపీ జాతి విద్వేషాలు రెచ్చగొడుతోంది: సోనియా గాంధీ

    April 23, 2020 / 07:34 AM IST

    కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) మీటింగ్ గురువారం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన సోనియా.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో మత విద్వేషాలు రెచ్చగొడుతుందంటూ వ్యాఖ్యలు

    వూహాన్ లోని ల్యాబ్ నుంచే కరోనా వైరస్..ఫాక్స్ న్యూస్ సంచలన కథనం

    April 18, 2020 / 04:18 AM IST

    కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎప్పుడు ఈ రాకాసి పోతుందని ఎదురు చూస్తున్నారు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను చుట్టివేసింది. లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కానీ చైనాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన వూహాన్ నుంచే ఈ

    TSRTCపై కరోనా కాటు. డిపోల్లో వేలాది బస్సులు, రోజుకు మూడున్నర కోట్ల లాస్

    April 18, 2020 / 03:11 AM IST

    కరోనా ప్రభావం దేశంలో అన్ని రంగాలపై  పడింది. ఆర్టీసీని అయితే తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. ఇప్పటికే నష్టాల బాటలో పయనిస్తోన్న ఆర్టీసీ… కరోనా కాటుతో కుదేలైంది. ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి గట్టెక్కేతున్న టీఎస్‌ ఆర్టీసీ…. లాక్‌డౌన్‌తో మరింతగ�

    విశాఖలో వారం రోజులుగా కొత్త కరోనా కేసుల్లేవ్: ఉత్తరాంధ్ర సేఫ్

    April 15, 2020 / 09:03 AM IST

    విశాఖపట్టణంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మిగతా జిల్లాలో మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన రేకేత్తిస్తోంది. అయితే అందరి దృష్టి మాత్రం విశాఖపై ఉంది.. ఎందుకంటే..గత కొన్ని రోజులుగా

    కేరళ వినూత్న ప్రయత్నం : కరోనా కియోస్క్.. అంటే ఏమిటి

    April 7, 2020 / 04:56 AM IST

    కరోనాపై పోరాటంలో తిరుగులేని స్ఫూర్తి ప్రదర్శిస్తోన్న కేరళ ఇప్పుడు మరో వినూత్నమైన ప్రయత్నం మొదలుపెట్టింది…కరోనా టెస్టుల కోసం వాక్ ఇన్ సింపుల్ కియోస్క్‌ అంటూ కరోనా  కియోస్క్‌లు ప్రారంభించింది..అత్యంత ఖరీదైన ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్

    india coronavirus : 5 రాష్ట్రాల్లోనే వైరస్ ప్రభావం

    April 7, 2020 / 02:56 AM IST

    కరోనా రాకాసి భారత దేశంలో కోరలు చాస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో సౌత్‌ స్టేట్స్‌లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య 1800లకు చేరింది. మృతుల సంఖ్య కూ�

    పనిలేక డబ్బుల్లేవ్.. తినడానికి తిండి లేక.. అక్కడ వ్యభిచారిణుల పరిస్థితి ఇది

    April 6, 2020 / 05:41 AM IST

    కారోనా వైరస్ కారణంగా ప్రపంచమే లాక్ డౌన్ అయిన పరిస్థితి. పలు దేశాల్లో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికే ఆ వైరస్ దెబ్బకు వేల మంది చనిపోగా.. లక్షల మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ ప్రతి రంగం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుం�

    కరోనాతో ‘ముందుజాగ్రత్త’గా హాస్పటల్‌లో చేరిన బ్రిటన్ ప్రధాని

    April 6, 2020 / 03:46 AM IST

    కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ప్రముఖుల నుంచి సామాన్య, పేదలకు కూడా ఈ రాకాసి కబలిస్తోంది. వేల మంది మృతి చెందుతున్నారు. ప్రపంచం మొత్తం వణుకుతోంది. ఇప్పటికే అనేక దేశాల ప్రముఖ వ్యక్తులు దీని బారిన పడి..క్వారంటైన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. స్వయ�

10TV Telugu News