Home » Virus
ప్రపంచాన్ని కుమ్మేస్తూ..ఎంతో మందిని బలి తీసుకుంటున్న ఈ రాకాసి అంతమయ్యేదెప్పుడూ ? ఇంకా ఎంతమందిని చంపేస్తుంది ? దీనికి విరుగుడు లేదా ? ఇప్పుడు అందరి మదిలో మెదలుతున్న ప్రశ్న. కానీ..వేడి వాతావరణంలో ఈ వైరస్ మనుగడ సాగించదని కొంతమంది శాస్త్రవేత్తలు
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ గురించి రెండేళ్ల క్రితమే చెప్పాడనే వార్త వైరల్ అవుతోంది..
మానవాళిపై ఇప్పటిదాకా ఎన్నో వైరస్లు దండయాత్ర చేశాయి. లక్షలాది మందిని బలితీసుకున్నాయి. అలాంటి సంక్లిష్ట సమయాల్లో చాలాసార్లు సైనికుల్లా ముందుకు కదిలాయి క్యూబా డాక్టర్ల బృందాలు. వైద్యసాయం వేడుకోవడమే ఆలస్యం.. ఆ దేశాల్లో వాలిపోయాయి. వైరస్ అంత
ఒకరి సంక్షోభంలో ఉంటే ఇంకొకరు చేయందించేందుకు ముందుకొస్తున్నారు. బుధవారం రష్యా మిలటరీ.. అమెరికాకు సాయం చేసేందుకు బయల్దేరింది. మెడికల్ పరికరాలతో పాటు మాస్క్ లను తీసుకుని మాస్కో నుంచి బయల్దేరినట్లు అక్కడి మీడియా చెప్పింది. ‘రష్యా మానవత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఫీవర్ నెలకొంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అధికమౌతుండడం ఆందోళన వ్యక్తమౌతోంది. మొదటలో ఈ సంఖ్య తక్కువగా ఉండేది. కానీ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండడం, కాంటాక్ట్ కేసులు ఎక్కువ కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తగిన �
కరోనాపై ఎన్నో అపోహలు చక్కర్లు కొడుతోన్న వేళ రష్యా తన కొత్త సాంకేతికతతో వాటికి అడ్డుకట్ట వేసే పనిలో పడింది. ప్రపంచంలోని ఏ దేశం చేయని విధంగా.. ఫేషియల్ రికగ్నైజేషన్ని వాడి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తోంది.
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. కానీ ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందనే దానిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఫలానాది ముట్టుకున్నా..తాకినా..ఈ వైరస్ ఆటోమెటిక్ గా శరీరంలోకి ప్రవేశిస్తుందని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అందులో ప్రధానమైంది వార్
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారి, 43 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారించారు.
కరోనా వైరస్ పుట్టింది చైనాలో..భారతదేశంలో మొట్టమొదటి కేసు నమోదైంది కేరళ రాష్ట్రంలో…అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమౌతుందననే భయాలు అందరిలోనూ నెలకొన్నాయి. కానీ..అక్కడి పినరయి ప్రభుత్వం తీసు�
ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ పుట్టుకకు కారణం అయిన చైనా మరో వైరస్ పుట్టుకకు కూడా కారణం అయ్యింది. ఇప్పటికే కరోనా దెబ్బకు ఆకుల్లా ప్రాణాలు రాలిపోతుంటే.. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మానవాళి ఉంది. దీంతో చైనాని తిట్టిపోస్తున్నారు ప్