Home » Virus
కరీంనగర్ మొత్తం అష్టదిగ్భందనం..ఎక్కడి వాళ్లక్కడే..దుకాణాలు బంద్..రోడ్లన్నీ నిర్మానుష్యం..జిల్లాకు వచ్చే సరిహద్దు మూసివేత..ఇదంతా ప్రస్తుతం జిల్లాలో కనిపిస్తున్న సీన్. కరోనా రాకాసి కరీంనగర్ జిల్లాను భయపెడుతోంది. ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంత�
కరోనా వైరస్ ను ఓడించేందుకు దేశాలు కేవలం తమ సొసైటీలను లాక్ డౌన్(దిగ్భందనం)చేయడంతోనే సరిపోదని ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO)ప్రకటించింది. వైరస్ వ్యాప్తి తిరిగి పుంజుకోకుండా ఉండటానికి ప్రజారోగ్య చర్యలు అవసరమని డబ్యూహఎచ్ వో తెలిపింది. అనారోగ్యంతో ఉన్�
విదేశాల నుంచి వచ్చిన వారు నిబంధనలు పాటించాల్సిందేనని ఏపీ ప్రభుత్వం సూచించింది. వారందరికీ స్వీయ గృహ నిర్బంధ నోటీసు జారీ చేయబడుతుందని వెల్లడించింది. ఈ మేరకు 2020, మార్చి 19వ తేదీ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీనిని అతిక్రమించిన వారికి
కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతుంటే కొన్ని సంస్థలు మాత్రం డోంట్ కేర్ అంటున్నాయి. గుట్టుచప్పుడుగా తమ కార్యకలాపాలను సాగిస్తుండటంతో జీహెచ్ఎంసీ మెరుపుదాడులు చేసింది. నిబంధనలను అతిక్రమించిన పలు పలు విద్యాసంస్థలు.. ప�
ఏపీలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కమిటీ వేసింది. వైద్య,ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్రెడ్డి కన్వీనర్గా ఎనిమిది మంది ఉన్నతాధికారులతో కమిటీని సీఎస్ నీలం సహాని వేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసు
చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ముంబైలోనే 14 మందికి ఈ మహమ్మారి సోకగా, రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే�
ఏపీలోని పలు జిల్లాల్లో కరోనా అనుమానితుల కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కృష్ణా జిల్లాలో వైరస్ కలకలం రేపడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైనా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న వారిని వెతికి పట్టుకునే పనిలో పడ్డారు.
భారతదేశంలో కరోనా చాపకిందనీరులా విస్తరిస్తోంది. వివిధ రాష్ట్రాలకు పాకుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చిన వారు..ఇక్కడ కరోనా వైరస్ వ్యాధితో చనిపోతున్నారు. ఇప్పటికే ఇద్దరు చనిపోగా..మహారాష్ట్రలో మరొకరు మృతి చెందినట్లు సమాచారం. బుల్దానా జిల్లా ఆ�
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది. వైరస్కు సంబంధించిన లక్షణాలు కనబడడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ఏపీ రాష్ట్రంలోని విశాఖ జిల్లాల్లో కరోనా వ్యాపించిందనే వార్తలు హల్ �
ఒక్క తుమ్ము మిమ్మల్ని జబ్బు పరుస్తుందని మీకు తెలుసా..? కరోనా లాంటి వైరస్ మీకు సోకడానికి ఒక్క తుమ్ము చాలని మీకు అవగాహన ఉందా..? మనం తుమ్మినప్పుడు ఓ లీటర్ బాటిల్లో పట్టేంత పరిమాణంలో గ్యాస్ విడుదలవుతుంది. ఇందులో తుంపరతో పాటు, క్రిములు కూడా �