Home » Virus
కరోనా వైరస్తో తీవ్రంగా ప్రభావితమైన హుబెయ్ ప్రావిన్స్ ఇప్పటికీ దిగ్బంధంలోనే ఉంది. చైనా ప్రభుత్వం వైద్య సిబ్బందిని తప్ప ఎవరినీ లోపలకు వెళ్లనివ్వడం లేదు. బయటకు రానివ్వడం లేదు. దీంతో లోపల పరిస్థితేంటన్నది ఎవరికీ తెలియడం లేదు. కరోనా బాధితులకు
వైరస్ కారణంగా చైనా ప్రజలు భయంతో బతుకీడుస్తున్నారు. చైనాకు గుండె లాంటి వూహాన్.. లో కరోనా రెచ్చిపోతూనే ఉంది. ఇదిలా ఉంటే వైరస్ బాధితులకు ఆహారం అందించడానికి నానా తంటాలుపడుతున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఆహారం అందించడానికి 50శాతం అదనంగా కూరగాయలు �
వూహాన్ నగరాన్ని దిగ్భందించింది. వైరస్ చేరిందన్న నగరాల సరిహద్ధులను మూసేసింది. చైనావైరస్ గా ప్రపంచం పేరుపెట్టిన కరొనావైరస్ ను ఎలాగైన కట్టిడిచేయాలన్నది పంతం. సూపర్ పవర్ గా ఎదుగుతున్న తమకు ఈ వైరస్ ఎంత నష్టం చేస్తుందో, అమెరికా ఎలా పరువుతీస్తోం�
కేరళలో తొలి కరోనా వైరస్ నమోదైన తర్వాత యావత్ భారత్ ఉలిక్కిపడింది. వైరస్ నుంచి కాపాడుకోవడాన్ని పక్కకుపెడితే అసలు రాకుండా ఉండేందుకు ఏం చేయాలా అని సెర్చింగ్ మొదలుపెట్టారు నెటిజన్లు. ఈ క్రమంలోనే ముఖానికి మాస్క్లు కట్టుకుని తిరుగుతుండటంతో పా�
గోటితోపొయేదాన్ని… ఇంతవరకు తెచ్చుకుంది చైనా. డిసెంబర్ మొదటి వారంలోనే కరొనా లక్షణాలు కనిపించినా…పరువుకోసం బైటపెట్టకుండా వైరస్ ను పెంచిపోషించింది… ప్రపంచం మీద రుద్దింది. కరొనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి చైనా సర్వశక్తులుకూడదీసుకున�
చైనాను కరోనా కాటేస్తోంది. పడగ విప్పుతూ..ప్రజల ఊపిరి ఆపేస్తోంది. వుహాన్ నగరంలో బయటపడిన ఈ వైరస్ చైనా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజు రోజుకు వైరస్ తీవ్రతరం అవుతోంది. దీనిని అరికట్టాలని చైనా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా �
చైనాలో పుట్టిన కరోనా వైరస్... రోజురోజుకు ముదురుతూ అందరినీ గడగడలాడిస్తోంది. 19 దేశాలకు ఈ వైరస్ విస్తరించడంతో.. ప్రపంచదేశాలు బయో సెక్యూరిటీ భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేశాయి.
కరోనా వైరస్ చైనా దేశాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారు మృతి చెందుతుండడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతి రోజు అదనంగా 300 నుంచి 500 మందికి ఈ వ్యాధి సోకుతోందని భావిస్తున్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య 56కి చేరింది. మరో 2 వేల మందికి ఈ వ్యాధి సోకినట
హైదరాబాద్ నగర వాసులకు ఫీవర్ ఆసుపత్రి డాక్టర్లు గుడ్ న్యూస్ వినిపించారు. చైనా నుంచి హైదరాబాద్ వచ్చిన నలుగురు ప్రయాణికులకు చైనా జబ్బు కరోనా వైరస్ లేదని డాక్టర్లు
ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్ ప్రస్తుతం చైనాను వణికిస్తోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్ నగరంలో ఈ వైరస్ బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు 45ఏళ్ల భారతీయ స్కూల్ టీచర్ ప్రీతీ మహేశ�