Home » Virus
ప్రస్తుతం COVID-19 మహమ్మారి ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని మనకి తెలుసు. కానీ ఒక అధ్యయనంలో పరిశోధకులు మరో కొత్త విషయాన్ని నిర్ధారించారు. అదేంటంటే.. చెవుల ద్వారా కూడా వ్యాపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. చెవి లోపల వెనుక భాగంలో మె�
వైద్య రంగానికి ఎప్పుడూ సవాళ్లు ఎదురవుతూనేవుంటాయి. కొత్త రోగాలు వస్తే మందు కనిపెట్టాలి.. రాకుండా వ్యాక్సిన్ ను కనుక్కోవాలి. ఎక్కడ ఎలాంటి వైరస్ పుట్టుకొచ్చినా దాన్ని అంతమొందించే ఆయుధాన్ని సిద్ధం చేయాలి. ప్రస్తుతం సాంకేతిక లోపంలో కొత్త వ్యాధ
చెట్ల కింద అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఎక్కడైనా చూశారా ? కానీ అలాంటి సీన్ ఆ రాష్ట్రంలో కనిపించింది. ఆరు బయట కుర్చీలు, టేబుళ్లు వేసుకుని అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎదురెదురు కూర్చొగా.. వారి ముందట..కుర్చీలో స్పీకర్ ఛైర్ లో కూర్చొని సమావేశ
కరోనా రూపం మార్చుకొంటోంది. కొత్త కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే కరోనా కావొచ్చని అంచనాకు వచ్చే వారు. తాజాగా జుట్టు కూడా ఇందులో చేరింది. కరోనా వైరస్ గత ఆరు నెలలుగా విస్తరిస్తూనే ప్రజల ప్రాణాలు తీ�
చారిత్రక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని మళ్లీ మురుగునీరు ముంచెత్తింది. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పాత భవనంలోని సూపరింటెండెంట్ చాంబర్ సహా… కారిడార్, మేల్ వార్డులు ఉస్మాన్సాగర్ను తలపించాయి. ఆస్పత్రిలోకి వరద నీరు ముంచెత్త
కరోనాను అడ్డపెట్టుకుని దందాలు చేసే కేటుగాళ్లు ఎక్కువైపోయారు. కరోనాపరీక్షల్లో డబ్బులు వసూళ్లు..అక్రమంగా సాంపిల్స్ సేకరించి డబ్బులు దండుకుంటున్న ఘటనలు సర్వసాధారణమైపోయాయి. జనగాం జిల్లా వైద్యాధికారుల్లో కీలక స్థానంలో ఉన్న ఓ అధికారాన్ని అడ�
మనదేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం మార్చ్ నెలలో కేంద్రం దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారతదేశం యొక్క లాక్ డౌన్ అమలు చేయబడిన విధానం దేశంలో వైరస్ వ్యాప్తికి మూలంగా మారిందట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ�
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా భయపెడుతోంది. ఎక్కడికెక్కడ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎంత కట్టడి చర్యలు తీసుకుంటున్నా వైరస్ బారిన ఎంతో మంది పడుతున్నారు. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున�
కరోనా మనుషుల మధ్య చిచ్చు రేపుతోంది. మానవత్వం మంట గలుస్తోంది. కనీసం డెడ్ బాడీస్ ను పట్టించుకోవడం లేదు. సొంత తండ్రి, తల్లి, కూతురు అని కూడా చూడడం లేదు. తమకు ఎక్కడ వైరస్ సోకుతుందోమోనన్న భయం వారిలో వెంటాడుతోంది. వైరస్ సోకకుండానే చనిపోతున్న వారిని �
కరోనాతో 50 సంవత్సరాల ఆర్మీ బ్రిగేడియర్ మరణించారు. వైరస్ బారిన పడిన అత్యున్నత స్థాయి అధికారిగా చెప్పవచ్చు. తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయంలో పోస్టు చేశారు. కరోనా పరీక్షలు నిర్వహించగా…పాజిటివ్ రావడంతో బరాక్ పూర్ లోని సైనిక ఆసుపత్రిలో చేర్చ�