Home » Visakha Fishing Harbour
విశాఖ ఫిషింగ్ హార్బర్లో మరోసారి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పలు దుకాణాలు దగ్ధం అయ్యాయి. లక్షల్లో ఆస్తినష్టం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆకతాయిలు నిప్పుపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. సింగరేట్ �
ఫిషింగ్ హార్బర్ లో ప్రమాద ఘటన స్థలాన్నిమాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. ప్రభుత్వం నష్ట పరిహారం పంపిణీలో
రాత్రి ఫిషింగ్ హార్బర్ లో యూట్యూబర్ పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలో మద్యం మత్తులో గొడవ జరుగినట్టు పోలీసులు గుర్తించారు.
భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక బోటు తరువాత మరో బోటుకు మంటలు అంటుకున్నాయి. కళ్ళెదుటే జీవనాధారం అయిన బోట్లు మంటలకు ఆహుతి అయి పోతుండడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.