Home » Visakhapatnam
కరోనా నివారణకు కోవిడ్-19 సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటీ 5లక్షల 50వేల రూపాయల చెక్ను అందజేశాయి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్టణం రీజనల్ ఆఫీస్ పరిధిలోని పరిశ్రమలు.
సోషల్ మీడియాలో ఆమె చేసే వంటలు పాపులర్ అయ్యాయి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వయస్సు వారి వరకు పసందైన, రుచికరమైన ఆహారాన్ని తినేందుకు ఆమెను ఫాలో అయిపోతున్నారు.
రవితో పెళ్లి చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అయినా కూడా యువతి కిందకు దిగేందుకు నిరాకరించింది. తన ప్రియుడు రవిని ఇక్కడికి తీసుకొస్తేనే తాను కిందకు దిగుతానని చెబుతుంది. దీంతో పోలీసులు ట్యాంక్ ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు.
చదవుకోవాలనే ఆశ..ఉన్నతస్థాయికి ఎదగాలనే ఆకాంక్ష ఉంటే చాలు..చిన్ననాటి కలల్ని నెరవేర్చుకోవటానికి ఇవి చాలు అని మరోసారి నిరూపించాడు విశాఖపట్నంలోని ఓ ఆటో డ్రౌవర్ కొడుకు గోపీనాథ్. ‘‘ఆటో డ్రైవర్ కొడుకు ఎయిర్ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్’’ అయ్యాడు.
ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఆన్ లైన్ రమ్మీ గ్యాంగ్ మోసాలను స్థానికులు బట్టబయలు చేశారు. మహిళల్ని టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రయాణికుల సౌకర్యార్ధం కొన్ని రైళ్లను తిరిగి ప్రవేశపెడుతున్న రైల్వేశాఖ, మరికొన్నిటిని రద్దు చేస్తోంది. దక్షిణమధ్యరైల్వే పరిధిలో ఈనెల 21 నుంచి జులై 1 వరకు విశాఖపట్నం కేంద్రంగా నడిచే కొన్నిరైళ్లు రద్దు చేసింది.
విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లోని పార్కులు, ఓపెన్ స్థలాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వార్డుల్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు విజయసాయి రెడ్డి. డిసెంబర్ నాటికి అమృత పథకం కింద ప్రతి ఇంటికి తాగ�
ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి పీవీ సింధుకు భూమిని కేటాయిస్తూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ రూరల్ చినగడిలి గ్రామంలో రెండెకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది.
విశాఖ జిల్లా పెందుర్తిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వంట నూనె వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తామంటూ వ్యాపారి రాధాక్రిష్ణ భారీ మోసానికి పాల్పడ్డాడు.
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పిందే తమ విధానం అన్నారాయన.