Home » Visakhapatnam
సోషల్ మీడియా పరిచయాలతో మోసపోయిన మరో యువతి గాధ విశాఖపట్నంలో వెలుగు చూసింది.
భక్తులారా..కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి అని చెబుతున్నాడు గణేషుడు. టీకా వేయించుకోండీ..జాగ్రత్తలు పాటించండీ..అంటూ సందేశాన్నిస్తున్నాడు ఈకరోనా కాలపు వినాయకుడు.
ఆంధ్ర ప్రభుత్వం మాంసం మార్ట్ లను తీసుకొస్తోంది. మొదట నగరాలు, పట్టణాల్లో ప్రారంభించనుంది.
పత్రం, ఫలం ఇలా దేంట్లోనైనా ఒదిగిపోతాడు. బొజ్జ గణపయ్య. ఈ వినాయక చవితి సందర్భంగా బెల్లం గణపయ్య విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
విశాఖలోని హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. క్రూడ్ డిస్టిలరీ యూనిట్-2లో ఎల్పీజీ గ్యాస్ లీక్ అయింది. కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
ఏపీ రాజధానిపై ఇంకా క్లారిటీ లేదు. జనాల్లో ఫుల్ కన్ ఫ్యూజన్ ఉంది. ఏపీ రాజధాని అంశంపై రగడ జరుగుతోంది. రాజధాని అమరావతే అని కొందరు కాదని మరికొందరు వాదనలు వినిపిస్తున్నారు. రాజధాని అంశం
విశాఖ జిల్లా మద్దిలపాలెంలో కాసేపట్లో కన్న కూతురి వివాహం జరుగుతుందనగా..తల్లిదండ్రులు చనిపోవడం అందర్నీ కలిచివేసింది. అసలు వీరు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందనేది ఎవరికీ తెలియరాలేదు.
విశాఖ జిల్లా మద్దిలపాలెంలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. కాసేపట్లో కన్న కూతురి వివాహం. ఎంతో సంతోషంగా కన్యాదానం చేయాల్సిన సమయం. పెళ్లి జరగడానికి ముందే అనూహ్యంగా వధువు తల్లిదండ్రుల
విశాఖ నగరంలో రవాణా శాఖ అధికారులు Life Tax చెల్లించని 37 హై-ఎండ్ కార్లకు 31 లక్షలు జరిమానా విధించింది.
నేవీలో ట్రేడ్స్ మెన్ పోస్టుల భర్తీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 302 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.