Home » Visakhapatnam
విశాఖపట్నం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ విభాగం ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
విశాఖ జిల్లా రుడూకోట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో టీకా ఇస్తున్నారు వైద్య సిబ్బంది.
ఐ యామ్ సింగిల్.. వాంట్ టు మింగిల్.. బోర్ ఫీలవుతున్నా.. న్యూ ఫ్రెండ్స్ కావాలి.. నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే కాల్ మీ ఎనీ టైమ్ అని ఊరించే మెసేజ్లు మీకు వస్తున్నాయా? ఆ తీయని వలపు సంభాషణలు విని, నిజమేననుకొని నమ్మి కాల్ చేశారో మీ ఖేల్ ఖతమైపోయ
కాల్ మీ ఏనీటైమ్ మెసేజ్ పేరిట ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఎవరా అని ఫోన్ చేశాడు. అవతలి నుంచి మంచి కిక్కించే విధంగా అమ్మాయి వాయిస్. సరదాగా చాటింగ్ చేశాడు. మత్తెక్కించే విధంగా ఉండడంతో తొందరలోనే అమ్మాయి వలలో పడిపోయాడు. మధురంగా..వలపుగా మాట్లాడడం...నగ్నం
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో సముద్రం ముందుకు రావడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (IPCC) కొత్త నివేదిక భయంకరమైన హెచ్చరికలను చేస్తుంది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెగ హస్తినకు తాకింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో కథంతొక్కుతున్నారు కార్మికులు. వారికి మద్దతుగా అధికార, ప్రతిపక్షాలు స్వరం కలపుతున్నాయి.
ప్రసవం నొప్పులతో వేదన పడుతున్న గర్భిణిని మూడు కిలోమీటర్ల దూరం చేతులమీదనే మోసుకెళ్లారు బంధువులు. అయినా బిడ్డను దక్కించుకోలేకపోయారు. సరైన రోడ్డు సౌకర్యాలు లేక అంబులెన్స్ రాని పరిస్థితి. దీనికి తోడు వర్షాలు భారీగా కురుస్తుండటంతో విశాఖలోని �
విశాఖపట్నంలోని పుప్పాక జంక్షన్ వద్ద ఓ ఫ్లై ఓవర్ పిల్లర్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. కారు, ట్యాంకర్ ధ్వంసమయ్యాయి. ట్యాంకర్ లో ఉన్న క్లినర్ కి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలికి చ�
ACB Raids : భూమి మార్పిడి చేసేందుకు నాలుగున్నర లక్షల లంచం తీసుకుంటూ విశాఖ జిల్లా చోడవరం తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్ ఏసీబీ వలలో చిక్కారు. తహసీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ రాజా రూ.4.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాం
విశాఖపట్నం జిల్లా అరిలోవలో ముగ్గురు మహిళల అదృశ్యం కేసులో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ ముగ్గురిలో హత్యకు గురైన సింధుశ్రీ అనే చిన్నారి తల్లి కూడా ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.