Home » Vishakapatnam
మాస్ మహారాజ్ స్పీడ్ చూస్తుంటే ఒకప్పటి రవితేజ గుర్తుకు వస్తున్నాడు. ఇటీవలే రావణాసుర షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టిన రవితేజ.. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ కి కూడా ఎండ్ కార్డు వేయడానికి సిద్దమయ్యాడు.
విశాఖపట్నంలనే ఉంటడట సీఎం సారు
ఢిల్లీలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సన్నాహక సమావేశంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లను జగన్ ఆహాన్వించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మా వంతు సహకారం అందిస్�
ట్రైన్కు ప్లాట్ ఫామ్కు మధ్య ఇరుక్కున్న యువతి..
Visakha Drum Case: విశాఖలో వీడిన 'డ్రమ్ములో డెడ్ బాడీ' మిస్టరీ .. పోలీసుల అదుపులో నిందితులు
బెంగాల్ రేడియో క్లబ్ కృతిచంద్ర కుటుంబం ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకు పాటిగ్రామ్లో బరాల్ కుటుంబం ఉన్నట్లు గుర్తించారు. బరాల్కు ముగ్గురు కుమారులు ఉన్నారు. మీ తండ్రి బతికే ఉన్నట్లు వారికి సమాచారం ఇచ్చారు.
Chandrababu Tweet: జనసేన కార్యకర్తలను విడుదల చేయాలి.. చంద్రబాబు ట్వీట్
రాష్ట్ర ప్రయోజనాలకోసమే విశాఖ పట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
విశాఖపట్టణం జిల్లా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రొఫెసర్ మర్డర్ కేసును పోలీసులు చేధించారు. కట్టుకున్న భర్తను భార్య మృదుల ప్రియుడు శంకర్ తో కలిసి హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. కేసుకు సంబంధించిన విషయాలను పీఎం పాలెం సీఐ రవిక�
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 13వ తేదీన (బుధవారం) విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.20 గంట వరకు పర్యటన కొనసాగుతుంది.