Vishakapatnam

    అరకు పిలుస్తోంది.. ఫెస్టివల్‌కు పోదాం రండి

    February 28, 2020 / 05:05 AM IST

    అరకు ఎన్టీఆర్ గ్రౌండ్లో శనివారం (ఫిబ్రవరి 29)న అరకు ఉత్సవ్-2020 ప్రారంభం కానుంది. ఈ ఉత్సవం రెండురోజులు (ఫిబ్రవరి 29, మార్చి 1) జరగనుంది. ఈ ఉత్సవాన్ని ప్రతీ సంవత్సరం గిరిజనుల అభివృద్ధి, ఆనందం కోసం నిర్వహిస్తారు. ఇక్కడ గిరిజన వంటకాలన్నీటిని రుచి చూడవ�

    మేయర్ పదవి సాక్షిగా విశాఖను గెలవడమే వైసీపీ లక్ష్యం

    February 21, 2020 / 10:14 AM IST

    రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలన్నింటికీ విశాఖ కీలకం. దీనిపై పట్టు సాధించడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు నిత్యం సమరం సాగిస్తుంటాయి. త్వరలో కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంది. మంత్రి �

    తప్పులు చేయం : 300 ఏళ్లు సంతోషంగా ఉండాలి

    January 20, 2020 / 07:37 AM IST

    గత ప్రభుత్వ మాదిరిగా తాము తప్పులు చేయమని, గత 100 సంవత్సరాల నుంచి వచ్చిన తప్పులను తాము సరిదిద్దుతున్నామని ఏపీ మంత్రి బుగ్గన వెల్లడించారు. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. వికేంద్రీకరణ, సమగ్రాభివృద

    నేడే ఏపీ కేబినేట్ భేటీ: విశాఖ అభివృద్ధికి వందల కోట్లు

    December 27, 2019 / 01:17 AM IST

    ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను దాదాపుగా నిర్ణయించేసిన ఏపీ సర్కార్.. ఆ విషయానికి ఆమోద ముద్ర వేయడానికి ఇవాళ(2019 డిసెంబర్ 27) కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదికపై ఈ కేబినేట్ భేటిలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం

    పరిపాలన రాజధానిగా భీమిలి ఎందుకు

    December 22, 2019 / 01:01 AM IST

    భీమిలికి చారిత్రక ప్రాధాన్యముంది. దేశంలోనే రెండో మున్సిపాలిటీ. రాష్ట్రంలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న రెండో నియోజకవర్గం. డచ్‌ వారి కాలంలో ఓడరేవుగా అలరారిన ప్రదేశం. స్మార్ట్‌ సిటీలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. పేరున్న విద్యాసంస

    కొల్లేరుకి కొంగలు వచ్చినట్లుగా.. పులివెందుల పంచాయితీలు అక్కడే: పవన్ కళ్యాణ్

    December 18, 2019 / 01:49 AM IST

    మూడు రాజధానుల ప్రకటనపై ట్విటర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఒక రాజధానికే దిక్కులేదంటూ విమర్శలు గుప్పించిన పవన్.. హై కోర్ట్ కర్నూల్‌లో ఉంటే శ్రీకాకుళం నుండి కర్నూల్‌కి వెళ్లాలా? అనంతపురం నుండి ఉద్యో�

    పవన్ కళ్యాణ్‌తో లాలూచీ లేదు.. అందుకే గాజువాకలో ప్రచారం చేయలేదు: చంద్రబాబు

    October 12, 2019 / 04:10 AM IST

    విశాఖలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లో గాజువాక నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ప్రజలలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు చేపట్టాలని అక

    ఎంత భక్తో: 2 కోట్ల రూపాయి నోట్లతో అమ్మవారికి అలంకారం

    October 6, 2019 / 08:18 AM IST

    విశాఖ నగరంలో గల కురుపాం మార్కెట్ సమీపంలో ఉన్న అమ్మవారిని ఘనంగా అలంకరించారు. వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయంలో కొలువై ఉన్న కన్యకాపరమేశ్వరీ ఆలయ కమిటీ సభ్యులు మహాలక్ష్మి అవతారాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.  ఆదివారం 2 కోట్ల రూపాయల నోట్లతో అలంకారా�

    ఇటువంటి పిచ్చోళ్లు ఇంకా ఉన్నారా?: విశాఖలో చేతబడి చేశాడంటూ చంపేశారు

    September 26, 2019 / 06:01 AM IST

    ఈ కాలంలో చేతబడులు అనే మూఢ నమ్మకాలను నమ్మే ప్రజలు ఉన్నారా? చేతబడి నెపంతో మనుషులను చంపే జనాలు మన మధ్యే తిరుగుతున్నారా? నమ్మలేకపోతున్నారు కదా? కానీ ఇదే నిజం.. హైదరాబాద్‌ కు దగ్గరలోని అద్రాస్‌పల్లి గ్రామంలో ఆంజనేయులు అనే 24 యువకుడిని చేతబడి చేశాడ�

    భవనం గోడ కూలి ఇద్దరు మృతి

    September 3, 2019 / 02:59 AM IST

    విశాఖ నగరం దాబా గార్డెన్స్ ప్రాంతంలో వినాయకచవితి పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ప్రహరీ గోడ అకస్మాత్తుగా కూలిపడింది. తవ్వకం పనుల్లో ఉన్న ముగ్గురు కూలీలపై మట్టిపెల్లలు పడ్డాయి. ఈ ప్రమాదంలో శంకర్ రావు, శివలు అక్కడికక్క�

10TV Telugu News