Home » Visit
CM KCR’s visit to Nagarjunasagar today : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సత్తా చాటేదెవరు.. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న ప్రశ్న. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది టీఆర్ఎస్. అభ్యర్థిని ఖరారు చేయకున్నా… ఉప ఎన్నికకు శంఖారావం పూరించనుంది. ఇ
ram nath kovind madanapalle tour : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ 2021, ఫిబ్రవరి 07వ తేదీ ఆదివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక వైమానిక హెలికాప్టర్లో.. మదనపల్లి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు మదనపల్లి బీటీ కళాశాలలో రాష్ట్రపతి కోవింద్కు.
kcr nalgonda tour : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని లిఫ్టులన్నీంటికి ఒకే చోట శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్. తొమ్మది ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారాయన. మరోవైపు.. ఆ పథకాలకు పదో తేదీన సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఉమ్మడ�
President Kovind రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 4 నుంచి 7 వరకు కర్ణాటక, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో జరిగే కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 4న కర్ణాటక
SEC Nimmagadda Ramesh visits districts : ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల పర్యటన కొనసాగుతోంది. నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. బలవంతపు ఏకగ్రీవాలకు తాను వ్యతిరేకమని, షాడో టీమ్లతో నిఘా పెంచాలని ఎస్ఈసీ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. అటు గవ�
CM KCR And CM Jagan : సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లనున్నారు. 2021, జనవరి 19వ తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు హెలికాఫ్టర్లో మేడిగడ్డకు బయల్దేరనున్నారు కేసీఆర్. మేడిగడ్డ ఆనకట్ట వద్ద నీటి మట్టం 100 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో ప్రాజెక్టును పరిశీలించ�
Statue Of Unity అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ(ఐక్యతా విగ్రహం)వద్దకే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం(జనవరి-17,2021)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. రెండేళ్ల క్రితం ఓపెన్ చేసిన ఐక్యతావిగ�
UK PM Boris Johnson postpones India visit due to coronavirus crisis బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన వాయిదాపడింది. ప్రస్తుతం బ్రిటన్ లో కొత్త రకం కరోనా బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను వాయిదావేసుకున్నారు. ఇవాళ ఉదయం బోరిస్ జాన్సన్ భారత ప్రధా�
High tension in Ramateertham : విజయనగరం జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. రామతీర్థంలో పర్యటించేందుకు టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతల పోటీ పడుతున్నారు. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం చేరుకోనున్నారు. అటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రామతీర్థం పర
Congress MLA Komatireddy Rajagopalreddy Will join BJP : తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజల నిర్ణయం మేరకు త