Visit

    Corona Vaccine పై మోడీ ఫోకస్, మూడు నగరాల్లో పర్యటన

    November 27, 2020 / 12:57 PM IST

    Modi’s focus on corona vaccine : 10 నెలలకు పైగా ప్రాణాలు తీస్తున్న కోవిడ్‌ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఫార్మా కంపెనీలు చేయని ప్రయత్నాలు లేవు. ఇంతవరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. కానీ.. ప్రయోగాలు ఆశాజనక ఫలితాలనిస్తున్నాయన్న వార్తలు ప్రజల్లో మనోధైర్యాన్�

    ప్రధాని హైదరాబాద్ పర్యటన ఫిక్స్, షెడ్యూల్

    November 27, 2020 / 09:00 AM IST

    prime ministers hyderabad tour : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈనెల 28న శనివారం హైదరాబాద్‌ రానున్నారు. భారత్‌ బయోటెక్‌ సంస్థ కార్యక్రమంలో పాల్గొననున్నారు. భారత్‌ బయోటెక్‌లో తయారవుతున్న తొలి భారతీయ కరోనా వ్యాక్సిన్‌ డెవలప్‌మెంట్‌ను ఆయన పరిశీలించనున్

    బీజేపీపై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న టీఆర్ఎస్ : బండి సంజయ్

    November 20, 2020 / 01:34 PM IST

    Bandi Sanjay fire over CM KCR : బీజేపీపై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్..బీజేపీపై చేసిన ఆరోపణలు ఖండిస్తున్నట్లు పేర్కొ�

    అమెరికా విదేశాంగ,రక్షణ మంత్రులకు ఢిల్లీలో ఘనస్వాగతం

    October 26, 2020 / 04:52 PM IST

    Mike Pompeo, Secretary Esper arrive in India మంగళవారం న్యూఢిల్లీలో జరిగే మూడవ యూఎస్-ఇండియా 2 + 2 ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా విదేశాంగ కార్యదర్శి(విదేశాంగ మంత్రి)మైక్ పాంపియో, రక్షణ కార్యదర్శి మార్క్ ఎస్పెర్ సోమవారం(అక్టోబర్-26,2020) మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరు�

    యాదాద్రిలో సీఎం కేసీఆర్..ప్రత్యేక పూజలు..ఆలయ పునర్ నిర్మాణ పనుల పరిశీలన

    September 13, 2020 / 02:11 PM IST

    Yadadri Temple : తుది దశకు చేరుకున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రధానాలయ పనులు పూర్తికాగా.. తుది దశ పనుల్లో భాగంగా ఆలయానికి మెరుగులు దిద్దుతున్నారు. ప్రధానాలయం పక్కనే నిర్మిస్తున్న శివాలయం, పుష్కరిణ

    శ్రీ నరసింహ గోవింద : యాదాద్రికి సీఎం కేసీఆర్

    September 13, 2020 / 06:13 AM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..యాదాద్రి పర్యటనకు సిద్ధమయ్యారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఆయన యాదాద్రి క్షేత్రానికి వెళ్లనున్నారు. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గాన యాదాద్రికి చ

    రేపే వాయుసేనలోకి ‘రఫెల్ చేరిక’…ముఖ్య అతిధిగా ఫ్రాన్స్ రక్షణ మంత్రి

    September 9, 2020 / 06:38 PM IST

    జులై నెలలో మొదటి విడతలో భాగంగా ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు గురువారం(సెప్టెంబర్-10,2020)అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. సెప్టెంబర్ 10న హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఐదు రాఫెల్ జెట్�

    కొలువు దీరిన ఖైరతాబాద్ గణేష్…ఆన్‌లైన్‌లోనే భక్తులకు దర్శనం

    August 22, 2020 / 04:36 PM IST

    ఖైరతాబాద్ గణనాథుడు ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా కొలువు దీరాడు. గణనాథుడికి కండువ, గరక మాల, జంజెం, పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం సమర్పించింది. ఆంధప్రదేశ్‌లోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ వారు ప్రత్యేకంగా తయారు చేసిన 100 కిలోల లడ్డూ ప్రస�

    సీఎం హోదాలో తొలిసారి శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్న జగన్

    August 20, 2020 / 03:03 PM IST

    ఏపీ సీఎం జగన్ రేపు శ్రీశైలం వెళ్లనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నెల 25న జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీపై కూడా అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, టెండర్ల ప్రక్రియ, త�

    రేపటి నుంచి శ్రీశైలం దేవాలయ దర్శనానికి అనుమతి

    August 13, 2020 / 09:38 PM IST

    కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం (ఆగస్టు 14, 2020) ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు భక్తుల�

10TV Telugu News