Visit

    జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి ట్రయల్ రన్ : వైవీ సుబ్బారెడ్డి

    June 2, 2020 / 05:11 PM IST

    yv-subbareddy:తిరుమల శ్రీవారి దర్శనానికి జూన్ 8న ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. మంగళవారం (జూన్ 2, 2020) మీడియాతో ఆయన మాట్లాడుతూ మూడు రోజులు సామాజిక దూరం పాటిస్తూ టీటీడీ ఉద్యోగులు.. స్థానికులను శ్రీవారి దర్శన�

    వైసీపీ – టీడీపీ డిష్యూం..డిష్యూం : తమ జోలికి వస్తే..తన్ని తరిమి కొడుతాం – లోకేష్

    March 4, 2020 / 01:13 AM IST

    సీతానగరం మండలం రఘుదేవపురంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి లోకేష్‌ వెళ్లారు. తొర్రేడు కాలువ దగ్గర ఆయనకు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. ర్యాలీగా బయలుదేరిన లోకేష్‌కు.. వైసీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు.  మునికూడలి గ్రామం దగ్గర వం�

    పాకిస్తాన్ తో స్నేహం కొనసాగుతుందన్న ట్రంప్!

    February 24, 2020 / 12:41 PM IST

    రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)ఉదయం అహ్మదాబాద్ లో అడుగుపెట్టిన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్….అహ్మదాబాద్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ప్రదర్శించారు. అనంతరం స్టేడియంలో హాజరైన 1లక్షా 25వేలమ�

    తాజ్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ దంపతులు

    February 24, 2020 / 11:43 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సోమవారం(ఫిబ్రవరి-24,2020)సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అడుగుపెట్టారు. ఆగ్రాలో అడుగుపెట్టిన అగ్రరాజ్యపు అధ్యక్షుడికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ స్వాగతం పలికారు. భార్య మెల�

    ట్రంప్ భారత పర్యటనతో లాభపడేదెవరు!

    February 23, 2020 / 02:22 PM IST

    రెండురోజుల ట్రంప్ భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సోమవారం(ఫిబ్రవరి-24,2020)భారత్ లో అడుగుపెడుతున్నారు ట్రంప్. ఈ రెండురోజుల ట్రంప్ పర్యటన కోసం భారత ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెడుతోంది. &

    ట్రంప్ పర్యటనకు ఒక్క రోజు ముందు…అహ్మదాబాద్ లో కూలిన VVIP ఎంట్రీ గేట్

    February 23, 2020 / 11:30 AM IST

    ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకు మరికొన్ని గంటలు సమయం మాత్రమే మిగిలి ఉంది. సోమవారం(ఫిబ్రవరి-24,2020)మధ్యాహ్యాం అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కొన్ని గంటలపాటు కొనసాగనుంది. అహ్మదాబాద్ లో రోడ్ షో తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి కొత్తగా నిర్మించిన

    భారత్ మమ్మల్ని దెబ్బకొడుతోంది…పర్యటనకు ముందే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    February 21, 2020 / 12:14 PM IST

    వాణిజ్యంపై అధిక సుంకాలతో  భారతదేశం అమెరికాను గట్టిగా కొడుతోందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నారు. తన మొదటి భారత పర్యటనకు రెండు రోజుల ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించడానిక

    కూతురు,అల్లుడితో కలిసి భారత పర్యటనకు ట్రంప్

    February 21, 2020 / 10:07 AM IST

     రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. అయితే ట్రంప్ తో పాటుగా ఆయన కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరీద్ కుష్నర్ కూడా ఢిల్లీలో అడుగుపెడుతున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడికి ఇవాంకా,కుష్�

    అయోధ్యకు ఆహ్వానం…మోడీని కలిసి రామజన్మభూమి ట్రస్టు సభ్యులు

    February 20, 2020 / 03:44 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆయన నివాసంలో ఇవాళ(ఫిబ్రవరి-20,2020) రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు కలిశారు ప్రధానిని కలిసిన వారిలో ట్రస్టు అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్ కూడా ఉన్నారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో గతేడాది నవంబర్ 9న సుప్ర�

    ట్రంప్ వస్తున్నాడు.. ఇళ్లు ఖాళీ చేయండి : స్లమ్ ఏరియాలో ఉంటున్న కుటుంబాలకు నోటీసులు

    February 18, 2020 / 05:42 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని మొతేరా స్టేడియంలో ట్రంప్ విడిది కోసం భారీ

10TV Telugu News