Visit

    మోడీకి సపోర్ట్ చేసినప్పుడు దేశభక్తురాలు…JNUకి వెళ్లాక దేశద్రోహి

    January 9, 2020 / 02:19 PM IST

    బాలీవుడ్ నటి దీపికా పదుకొనే జేఎన్ యూ విజిట్ పై బీజేపీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీపాకా నటించిన చపాక్ సినిమాను బహిష్కరించాలంటూ బీజేపీ నాయకులు తమ కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చారు. అయితే ప్రధాని మోడీ తరపున ప�

    కశ్మీర్ లో విదేశీ ప్రతినిధుల బృందం పర్యటన

    January 9, 2020 / 11:23 AM IST

    15 మంది విదేశీ ప్ర‌తినిధులు ఇవాళ(జనవరి-9,2020) క‌శ్మీర్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. క‌శ్మీర్‌లో శాంతియుత వాతావ‌ర‌ణం నెలకొన్న‌ద‌న్న విష‌యాన్ని చెప్పేందుకు ప్ర‌భుత్వం విదేశీ ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించింది. ప్రతినిధుల బృందంలో అమెరికా, దక్షిణకొరియా, మ�

    రాజధాని గ్రామాల్లో నారా లోకేష్

    December 26, 2019 / 03:10 AM IST

    ఇవాళ(26 డిసెంబర్ 2019) ఉదయం పది గంటలకు రాజధాని గ్రామాల్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. రాజధాని అమరవతిలోనే కొనసాగించాలి అంటూ ఉద్యమం చేస్తున్న రైతులకు, రైతు కూలీలకు సంఘీభావంగా లోకేష్ ప్రతి గ్రామంలో తిరగనున్నారు. ఉ�

    అసోంలో అల్లర్లు… జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు!

    December 13, 2019 / 05:29 AM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అసోం అట్టుడుకిపోతుంది. అసోం వివిధ చోట్ల చెలరేగిన అల్లర్లలో పోలీసులు ఫైర్ ఓపెన్ చేసిన కారణంగా ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కూడ

    పాకిస్థాన్‌ దేవాలయానికి భారీగా భారత్ యాత్రీకులు 

    December 12, 2019 / 06:49 AM IST

    పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని కటాస్ రాజ్ ఆలయానికి భారతదేశం నుండి 100 మంది హిందూ యాత్రికులు రాబోతున్నారని పాకిస్థాన్ తెలిపింది. హిందూ యాత్రికులు శుక్రవారం (డిసెంబర్ 13) వాగా సరిహద్దు దాటి శనివారంనాటికి కటాస్ రాజ్ వద్దకు చేరుకుంటారని డిప్�

    డిసెంబర్ 26న హైదరాబాద్‌కు రాష్ట్రపతి

    December 10, 2019 / 03:27 AM IST

    రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్ శీతాకాలపు విడిదిలో భాగంగా 2019, డిసెంబర్ 26న హైదరాబాద్‌కు రాబోతున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు విచ్చేయనున్నారు. రాష్ట్రపతి విడిదికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను మేడ్చల్ మల్కాజిగిరి జి�

    ఉన్నావ్ కేసు : సీఎం రావాలి..అప్పటి వరకు దహన సంస్కారాలు చేయం

    December 8, 2019 / 06:23 AM IST

    ఉన్నావ్ బాధితురాలి మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రాజకీయ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నార�

    పవన్ కళ్యాణ్ కు నో ఎంట్రీ : టమాటా మార్కెట్ సందర్శనకు నిరాకరణ

    December 4, 2019 / 01:29 PM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మదనపల్లె టమాట మార్కెట్ యార్డు కమిటీ ఝలక్ ఇచ్చింది. మార్కెట్ సందర్శనకు రావొద్దని తెలిపింది.

    ప్రియాంక కుటుంబసభ్యులను పరామర్శించిన గవర్నర్ తమిళిసై

    November 30, 2019 / 01:08 PM IST

    తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హత్యాచారానికి గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇంటికి  వెళ్లారు. శంషాబాద్ లోని ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

    హైకోర్టు కోసమేనా : కర్నూలులో రాజధాని కమిటీ..భూములు సేకరించాలని సూచన

    November 18, 2019 / 05:05 AM IST

    రాజధాని కమిటీ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కర్నూలు అధికారులకు కమిటీ కీలక సూచనలు చేసింది. ఎయిర్ పోర్టు దగ్గర భూములు సిద్ధం చేయాలని చెప్పింది. హైకోర్టు కోసమే భూముల సేకరణ అంటూ జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై రా

10TV Telugu News