Home » Visit
ఏపీ రాజకీయాల్లో రాజధాని సెగలు కొనసాగుతున్నాయి. అమరావతి పేరుతో టీడీపీ ప్రభుత్వం దోచుకుందని వైసీపీ ఆరోపిస్తుంటే… రాజధానిపై జగన్ సర్కార్ అసత్య ప్రచారం చేస్తోందని తెలుగు తమ్ముళ్లు తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం �
జమ్మూకశ్మీర్ లో యూరోపియన్ యూనియన్(EU)మంది ఎంపీల బృందం పర్యటన కొనసాగుతోంది. మొత్తం 27మంది ఎంపీలు పర్యటించాల్సి ఉండగా,నలుగురు సభ్యులు తప్పుకోవడంతో 23మంది ఎంపీల బృందం మంగళవారం శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించింది. శ్రీనగర్ లోని ప్రముఖ టూర�
రెండు రోజుల సౌదీ పర్యటనలో భాగంగా సోమవారం అర్థరాత్రి రియాద్ లోని కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రియాద్ ఎయిర్ పోర్టులో మోడీకి సౌదీ నాయకులు,అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ(అక్టోబర్-29,2019) సౌదీ యువరాజు, ఆ
యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎంపీల బృందం జమ్మూకశ్మీర్లో పర్యటించేందుకు బయలేదేరింది. సోమవారం ఢిల్లీకి చేరుకున్న 28 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఇవాళ(అక్టోబర్-29,2019)తాము బస చేసిన హోటల్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. అక్కడ్నించి వీరు శ్రీనగర
కశ్మీర్ పై పాక్ విష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఆర్టికల్ 370రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్ లో విదేశీ బృందం పర్యటించేందుకు అనుమతిచ్చింది. 28సభ్యులతో కూడిన యూరోపియన్ పార్లమెంట్ బృందం మంగళవారం(అక్టోబర్-2
పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రధాని మోడీ అడుగుపెట్టారు. మోడీ ఇవాళ(అక్టోబర్-27,2019)జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్మీ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సైనికులతో మచ్చటించారు. సై
ఐదు రోజుల భారత పర్యటన కోసం నెదర్లాండ్స్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్,మాక్సియా ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో రాజదంపతులకు ఘనస్వాగతం పలికారు అధికారులు. కళాకారులు సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలికారు. 2013లో
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ,చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడులోని మహాబలిపురంలో పర్యటించి వెనుదిరిగిన ఒక్క రోజులోనే ఆ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. మహాబలిపురాన్నిసందర్శించడానికి దేశ వ్యాప్తంగా పర్యాటకులు చ�
భారతప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలో సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. సౌదీ అగ్రనాయకత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరపునున్న మోడీ సౌదీ యువరాజు బిన్ సల్మాన్ తో సమావేశంకానున్నారు. రాజధాని రియాద్ లో గల్ఫ్ నేషన్ నిర్వహించే ఓ ఇన్వెస్ట్ మెంట్ సద�
ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ ను గౌరవిస్తున్నాయని చెప్పారు. బుధవారం (అక్టోబర్ 2, 2019) గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. గాంధీ జయంతి వేళ ఆ మహాత్ముడికి ఘన నివాళులర్పించారు. సబర్మ