Visit

    గిరిజన తండాల్లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి పర్యటన

    May 8, 2019 / 03:27 PM IST

    తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గిరిజన ప్రాంతాల్లో అకస్మిక పర్యటన చేశారు. ఏకంగా మంత్రి తమ ముందుకు..రావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. అక్కడున్న సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలవుతున్నాయా ? లేదా ? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎదు�

    వెల్‌కమ్ : గాంధీ ఆసుపత్రికి బ్రిటన్ రాణి కోడలు

    April 28, 2019 / 02:54 AM IST

    బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 చిన్న కోడలు సోఫీ హెలెన్ రైస్ జోన్స్ సోమవారం( ఏప్రిల్ 29, 2019) హైదరాబాద్ కి రానున్నారు. గాంధీ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఇన్ బర్న్, అవుట్ బర్న్ యూనిట్ లతోపాటు ఇంక్యుబేటర్, ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ కు అందిస్తున్న వైద్

    కారణం ఇదే : రాహుల్‌ని సోమనాథ్ ఆలయ పూజారి తిట్టాడు

    March 27, 2019 / 10:41 AM IST

    గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ పూజారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన ముందే తిట్టారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

    ఎన్నికల టైం : మార్చి 15న ఢిల్లీకి బాబు

    March 14, 2019 / 06:20 AM IST

    ఎన్నికల వేళ ఏపీ సీఎం బాబు ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన టూర్‌పై ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ మెషీన్ల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వివి ప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించాలని విపక�

    బీజేపీ IT హెడ్ కి ప్రధానికి,రాష్ట్రపతికి తేడా తెలియదా!

    February 27, 2019 / 11:55 AM IST

    భారత ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేషి సంగమంలో పుణ్యస్నానమాచరించిన విషయం తెలిసిందే.అయితే ఈ సమయంలో అదే రోజున బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా చేస�

    బాబు ఢిల్లీ టూర్ : బీజేపీయేతర పక్షాల మీటింగ్

    February 27, 2019 / 01:26 AM IST

    ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీయేతర పక్షాలు బలనిరూపణకు సిద్ధమయ్యాయి. వచ్చే నెలలో నోటిఫికేషన్‌ విడుదల కానుండటంతో బీజేపీయేతర పక్షాలు ఢిల్లీ వేదికగా సమావేశం కానున్నాయి. ఈ భేటీలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 27వ తేదీ బుధవ�

    వెంకన్నను దర్శించుకున్న రాహుల్

    February 22, 2019 / 12:20 PM IST

    ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు శుక్రవారం(ఫిబ్రవరి-22,2019) తిరుపతి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలినడకన తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ కాంప్లెక్స్ నుంచి ఆయలంలోనికి ప్రవేశించ�

    పీడీపీ ఆఫీస్ కి సీల్ వేసిన పోలీసులు

    February 17, 2019 / 11:30 AM IST

    ఆదివారం(ఫిబ్రవరి-17,2019) జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ పర్యటన సందర్భంగా జమ్మూలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(PDP) ఆఫీస్ కి ఆ రాష్ట్ర పోలీసులు సీల్ వేశారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ ఆదివారం మధ్యాహ్నాం జ�

    స్టేట్ టూర్ : తెలంగాణకు ఆర్థిక సంఘం బృందం

    February 3, 2019 / 01:13 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం మూడు రోజుల పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 18 నుంచి మూడు రోజులపాటు ఆర్థిక సంఘ బృందం పర్యటించనుంది. సీఎం కేసీఆర్‌తో పాటు ఆర్థికశాఖ అధికారులు, వివిధ రాజకీయ పార్టీలతోనూ ఆర్థికసంఘం భేటీ కానుంది. రాష్ట్రంలో

    నమో నారసింహ : యాదాద్రికి కేసీఆర్

    February 3, 2019 / 12:56 AM IST

    హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రికి వెళ్లనున్నారు. ఆలయంలో జరుగుతున్న పునర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళుతున్నారు. ఫిబ్రవరి 03వ తేదీ ఆదివారం యాదాద్రికి కేసీఆర్ వెళ్లి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ పు�

10TV Telugu News