Visit

    ఎన్నాళ్లకెన్నాళ్లకు : వచ్చే వారం భారత్ కు ట్రంప్

    September 23, 2019 / 09:41 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో భారత్ లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా 2016లో ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్ కు ట్రంప్ రానున్నారు. అమెరికన్ నేషనల్ బాస్కెట్ బాల్(NBA)ఇండియా గేమ్స్-2019లో భాగంగా అక్టోబర్ 4,5న

    కేంద్రమంత్రి జుట్టుపట్టుకుని లాగేసిన యూనివర్శిటీ విద్యార్థులు

    September 19, 2019 / 04:18 PM IST

    కోల్‌ కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ(సెప్టెంబర్-19,2019) జాదవ్ పూర్ యూనివర్శిటికీ బాబుల్ సుప్రియో వెళ్ల

    మోడీకి మరో అవార్డు

    September 2, 2019 / 02:36 PM IST

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మరో అవార్డు వరించింది. ఇటీవలే ప్రధాని మోడీకి యుఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ జాయేద్‌’ను ప్రదానం చేసిన  విషయం తెలిసిందే. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ ఆధ్వర్యంల�

    పాలమూరు పచ్చబడాలె : దశ మారుస్తాం – సీఎం కేసీఆర్

    August 30, 2019 / 01:39 AM IST

    వచ్చే ఖరీఫ్‌ నాటికి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులన్నింటినీ పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. భవిష్యత్‌లో ఈ నీటిని సంగంబండకు సరఫరా చేసి.. అక్కడి నుంచి జూరాలకు తరలించనున్నట్టు చెప్పారు. ఈ ఎత్తిపోతల పథకంలో కీలకమైన క

    పీవోకే ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే

    August 29, 2019 / 09:00 AM IST

    లేహ్ లో డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై ఆల్టిట్యూడ్‌ రీసెర్చ్‌ నిర్వహించిన 26వ ‘కిసాన్‌- జవాన్‌ విజ్ఞాన్‌ మేళా’(సైన్స్‌ ప్రదర్శన)ను ఇవాళ(ఆగస్టు-29,2019)కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్�

    బ్రహెయిన్ సందర్శించిన మొదటి ప్రధాని కావడం అదృష్టం

    August 24, 2019 / 03:55 PM IST

    బహ్రెయిన్ రాజధాని మనామాలో ఆ దేశ ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫాతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఓ భారత ప్రధానమంత్రి బహ్రెయిన్ లో పర్యటించడం ఇదే మొదటిసారి. బహ్రెయిన్-భారత్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేత

    కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు లేవు : గవర్నరే ఆహ్వానించారన్న రాహుల్

    August 24, 2019 / 02:48 PM IST

    కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు లేనట్లు అర్థమవుతోందని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఇవాళ కశ్మీర్‌ వ్యాలీలో పర్యటించేందుకుగాను రాహుల్ నేతృత్వంలో విపక్ష నేతల బృందం శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే… వారిని అక్కడి పోల

    టీడీపీని వీడను..కారు ఎక్కను : మెచ్చా

    August 24, 2019 / 04:01 AM IST

    టీడీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా ఖండించారు. తాను పార్టీని వీడనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌లో చేరాలని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు అడిగినట్లు తెలిపారు. 2019, ఆగస్టు 24వ తేదీ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించ

    మహాకాల్ ఆలయంలో ప్రియాంక పూజలు

    May 13, 2019 / 09:45 AM IST

    మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ లోని మహాకాలేశ్వర్ ఆలయంలో సోమవారం(మే-13,2019) కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పూజలు నిర్వహించారు.ప్రియాంక వెంట సీఎం కమల్ నీథ్ కూడా ఉన్నారు.  ప్రియాంక మహాకాలేశ్వర్ ఆలయంలో పూజలు నిర్వహించడంపై స్పందించిన మధ్యప్ర

    నంద్యాలకు పవన్ : SPY రెడ్డి కుటుంబానికి పరామర్శ

    May 11, 2019 / 01:35 AM IST

    ఏపీలో ఎన్నికలయ్యాక కనిపించకుండా పోయిన జనసేనాని నంద్యాలకు రానున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మృతిచెందిన ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. దాదాపు నెల‌రోజుల త‌రువాత పర్యటన జరుగుతోంది. ఏపీలో ఎన్నికలు పూర్తయ�

10TV Telugu News