Home » Vitamin D
విటమిని డి లోపం ఉన్నవారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని.. కరోనాతో మరణిస్తున్న రోగుల్లో డి. విటమిన్ లోపం ఉంటోందని వైద్యులు చెప్పటం ఇప్పడు కలవర పరుస్తోంది. విటమిన్ డి సమృధ్ధిగా ఉన్నవారికి కరోనా సోకినా వారు త్వరగానే కోలుకుంటున్నట్లు రికా�
శరీరంలో విటమిన్-D స్థాయి ఎక్కువ ఉన్న వారిలో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయే శాతం తగ్గినట్లు వెల్లడైంది. నార్త్ వెస్టరన్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ లో చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ క
కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ ధరిచేరకుండా ఉండటానికి నానా పాట్లు పడుతున్నారు. తినే తిండి దగ్గర నుంచి పడుకునే వరకు అన్ని విషయాల్లో శుభ్రత పాటిస్తున్నారు. ఈ సమయంల�
కరోనా వైరస్ సోకిన వ్యక్తిలో గొంతు నొప్పి, దగ్గు, అయాసం లక్షణాలు ఉంటాయి.. కొంతమందిలో రుచి పసిగట్టలేక పోతారు. తినే ఆహారం రుచిని గుర్తించే స్థితిని కోల్పోతారు. సెన్స్ ఆఫ్ స్మెల్.. అని పిలుస్తారు. కరోనా వైరస్ కారణం కూడా కావొచ్చు. గొంతు నొప్పి, దగ్గు�