Home » Vitamin D
రోగనిరోధక శక్తిని పెంచడం , చిగుళ్ల యొక్క కణజాల సమగ్రతను కాపాడటం ద్వారా, విటమిన్ D తగినంత స్థాయిలు నోటి శస్త్రచికిత్సల తర్వాత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వేగంగా కోలుకునేలా చేస్తుంది.
మన శరీరంలో ఉండే మొత్తం విటమిన్ డిలో కేవలం 10% ఆహారం ద్వారా మాత్రమే అందుతుంది. అయినప్పటికీ, తగినంత సూర్యరశ్మిని పొందని , నల్లని చర్మం ఉన్నవారు విటమిన్ డి-రిచ్ ఫుడ్స్పై ఆధారపడాల్సి ఉంటుంది.
విటమిన్ డి శరీరంలో కొత్త కొవ్వు కణాల ఏర్పాటును తగ్గిస్తుంది. కొవ్వు కణాల నిల్వను అణిచివేస్తుంది, కొవ్వు పేరుకుపోవడాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. విటమిన్ డి సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది.
గుడ్డులోని తెల్లటి భాగంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. గుడ్లు తినడం ద్వారా, మనకు అవసరమైన విటమిన్ డి మనకు లభిస్తుంది. ఏ కారణం చేతనైనా పాలు తాగలేని వారికి గుడ్లు మంచి ఎంపిక.
ప్రపంచవ్యాప్తంగా జనాభాలో విటమిన్ డి లోపం పెరుగుతున్నట్లు ఆస్టియోపోరోసిస్ ఇంటర్నేషనల్ అనే సైంటిఫిక్ జర్నల్ ప్రచురించింది. తక్కువ విటమిన్ డి స్థాయిలు బోలు ఎముకల వ్యాధి, పగుళ్లు, ఎముక సాంద్రత కోల్పోవడం , రికెట్స్ వంటి అనేక ఇతర వ్యాధుల ప్రమా�
విటమిన్ డి లోపాన్ని నివారించేందుకు జున్ను, గుడ్లు, ఆకుపచ్చ కూరగాయలు, పాలు వంటి ఆహారాన్ని తీసుకోవాలి.
ఎండలో ఎంత సేపు ఉండాలన్నదానిపై నిర్ణీత సమయమంటూ లేదు. సూర్యరశ్మి మోతాదు శరీరంపై ఎక్కవగా పడ్డా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఎండ తగినంత ఉంటే శరీరం తనకు అవసరమైన డి విటమిన్ ను గ్రహ
హైదరాబాద్ కి చెందిన నిమ్స్, గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ కీలక విషయాన్ని కనుగొన్నారు. కోవిడ్ చికిత్స ప్రోటోకాల్స్ లో విటమిన్ డి ని జోడించడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు మన హైదరాబాదీ వైద్య నిపుణులు. గత కొంత కాలంగా దీనిపై పరిశోధన చేస్తున్
CoronaVirus Vitamin D: కరోనా మహమ్మారిని కట్టడి చేయలేక రీసెర్చర్స్, సైంటిస్టులు తలలు పట్టుకొంటుంటే.. వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఎంత జరిగినా దానికంటే ముందే కొవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ మహమ్మారికి పాత టెక్నిక్ విటమిన్-డీతో చెక్ పెట్టవచ్చని వైద్�
రోజూ Vitamin D డోస్ తీసుకునే వాళ్లలో కరోనావైరస్ తో చనిపోయే వాళ్ల సంఖ్య సగమే ఉంటుందని ఓ స్టడీలో తేలింది. రక్తంలో ఉండే ఇమ్యూన్ సెల్స్తో విటమిన్ కు లింక్ ఉంటుందని.. బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు చెప్పారు. శరీరంలో ఉండే సైటోకిన్ �