Home » Vivo
శామ్సంగ్, వివో, రియల్మే వంటి సంస్థలు 15 వేల రూపాయల బడ్జెట్లో ఒకటి నుండి ఒక గొప్ప ఫోన్లను అందిస్తున్నాయి. అటువంటి బడ్జెట్లో ఏ టాప్ ఫైన్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఎక్కువ ఫీచర్లతో తక్కువ బడ్జెట్లో మంచి స్మార్�
VIVOను ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి తొలగించాక స్పాన్సర్లే దొరక్కుండాపోయారు బీసీసీఐకి. ఇప్పటికే ఐపీఎల్ 2020కి పలు అవాంతరాలు రావడంతో వాయిదాలు పడుతూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం యాంటీ చైనా సెంటిమెంట్లతో ఐపీఎల్కు స్పాన్సర్షిప్ వద్దంటూ తిరస్కర�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాన్సర్షిప్ మారనుంది. ఇండియా-చైనా బోర్డర్ టెన్షన్ల కారణంగా VIVO 2020 స్పాన్సర్షిప్ కమిట్మెంట్ నుంచి డ్రాప్ అయింది. ఈ ఏడాది ఐపీఎల్ 2020 సీజన్ను కరోనావైరస్ సంక్షోభం కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహించనున
కోవిడ్-19 ప్రభావం ఆర్ధిక వ్యవస్థలపై భాగా పడింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో భారత్లో ఈ నెల 25 వరకూ స్మార్ట్ఫోన్ల తయారీని నిలిపివేయాలని Samsung, Oppo, Vivo మొబైల్�
ఇదంతా స్మార్ట్ ఫోన్ యుగం. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఫీచర్ ఫోన్లకు పరిమితమైన ప్రపంచ దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్.. స్మార్ట్ ఫోన్ల రాకతో మొబైల్ మార్కెట్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. మార్కెట్లోకి స్మా�
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ ViVo నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇండియన్ మార్కెట్లో శుక్రవారం (జనవరి 3, 2020) కంపెనీ రిలీజ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ S సిరీస్లో ఇది రెండోది. 2019 ఆగస్టులోనే Vivo S1 తొలి మోడల్ స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టి�
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు షియోమీ, వివో, ఒప్పో బ్రాండ్లలో ఏదైనా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీరు ఒక డివైజ్ నుంచి మరో డివైజ్ లోకి ఈజీగా వేగవంతంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. దీనికి ఇంటర్నెట్ కూడా అక్కర్లేదు. పీర్ టూ పీర్ ట
Vivo V17 భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. రూ.22వేల 990కు 8GB RAM + 128GB storageతో వస్తుంది. రష్యా కంపెనీ తయారుచేసిన ఫోన్ అదే మోడల్తో ఇక్కడకు కూడా రానుంది. మల్టీ టర్బో మోడ్, వాయీస్ ఛేంజర్, ఏఆర్ స్టిక్కర్స్ ఫీచర్లు ఇన్ బిల్ట్ గా వస్తున్నాయి. మిడ్ నైట్ ఓషన్ బ్లా�
భారత మార్కెట్లోకి అడుగుపెట్టి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న VIVO అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. నవంబరు 29వరకూ కొనసాగనున్న ఈ ప్రత్యేకమైన ఆఫర్ కేవలం భారత్లోని కస్టమర్లకు మాత్రమే. కొత్త ఫోన్ కొనుక్కునే వారికి మాత్రమే కాదు. వీవో ఫోన్ వాడుతున్న
చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ ఎట్టకేలకు కొత్త సూపర్ ఛార్జర్ ప్రవేశపెట్టింది. ఎప్పటినుంచో షియోమీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న 100W సూపర్ ఛార్జ్ టర్బో టెక్ అందుబాటులోకి వచ్చేసింది. చైనాలో జరిగిన షియోమీ డెవలపర్ కాన్ఫిరెన్స్ లో ఈ టెక్నాలజ