Vodafone

    పెరగనున్న సెల్ ఫోన్ కాల్, డేటా ఛార్జీలు

    February 19, 2020 / 02:25 AM IST

    సెల్ ఫోన్ వినియోగ దారుల జేబులకు త్వరలో చిల్లు పడనుంది.  దేశీయ టెలికం కంపెనీలు సెల్ ఫోన్ డేటా చార్జీలు పెంచే యోచనలో ఉన్నాయి…. టెలికం రంగంలోకి జియో వచ్చినప్పుడు ఇచ్చిన  ఫ్రీ ఆఫర్లతో పూర్తిస్ధాయిలో డేటా వాడుకున్న వినియోగ దారుడు ఇప్పుడు ఇం�

    టెలికాం కంపెనీలకు ప్రభుత్వం బిగ్ షాక్…. అర్థరాత్రి 11:49 లోపు 90వేల కోట్లు కట్టాల్సిందే

    February 14, 2020 / 02:18 PM IST

    టెలికాం కంపెనీలకు కేంద్రప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది.  శుక్రవారం(ఫిబ్రవరి-14,2020)రాత్రి 11:59గంటల లోపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 92వేల కోట్ల రూపాయల అడ్జెసెంట్ గ్రాస్ రెవెన్యూ(AGR)బాకీలను చెల్లించాలని కేంద్రప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింద�

    వచ్చే విచారణలోపు రూ.1.47 లక్షల కోట్లు కట్టండి, ఎయిర్ టెల్, వోడాఫోన్ లపై సుప్రీం సీరియస్

    February 14, 2020 / 08:36 AM IST

    ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా, రిలయన్స్ కంపెనీలకు సుప్రీంకోర్టులో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. సదరు టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు 1.47 ల‌క్ష‌ల కోట్ల బాకీ చెల్లించ‌క‌పోవ‌డాన్ని సుప్రీం త‌ప్పుప‌ట్టింది. ఈ మేరకు అడ్జెసెంట�

    RBI ఝలక్: పాపం Vodafone!

    January 22, 2020 / 05:45 AM IST

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వొడాఫోన్ నెట్‌వర్క్‌కు షాక్ ఇచ్చింది. టెలికాం కంపెనీ Vodafone m-pesa సర్టిఫికెట్‌ ఆఫ్ ఆథరైజేషన్ (సీవోఏ)ను రద్దు చేసింది. కంపెనీయే స్వచ్ఛందంగా సర్టిఫికేట్‌ను వెనక్కి తిరిగి ఇచ్చేయడమే ఇందుకు ప్రధాన కారణం. తాజా నిర్ణయంతో వొ

    Vodafone న్యూ ప్లాన్స్

    January 17, 2020 / 01:59 AM IST

    టెలికాం రంగంలో కంపెనీలు కొత్త కొత్త ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ప్రధానంగా ఈ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న Jioను ఢీకొట్టడానికి పలు సంస్థలు కొత్త కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో Vodfone ఒకటి. తాజాగా కొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది. ప్రీ పెయ�

    వాళ్లకు మాత్రమే : రీచార్జ్ చేసుకుంటే రూ.4లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్

    January 2, 2020 / 02:53 PM IST

    ఎయిర్‌ టెల్‌ తన ప్రీపెయిడ్‌ కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్లు తీసుకొచ్చింది. రూ.279, రూ.379 ధరలతో ఈ ప్లాన్లు తెచ్చింది. రూ.279తో రీచార్జ్‌ చేసుకుంటే సొంత నెట్‌వర్క్‌ సహా ఇతర

    వినియోగదారులకు షాక్ : పెరిగిన ఎయిర్ టెల్ చార్జీలు

    December 29, 2019 / 03:29 PM IST

    దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు  నూతన సంవత్సరం ప్రవేశించే వేళ  షాకిచ్చింది.  ప్రీపెయిడ్‌ కనీస రీఛార్జి మొత్తాన్ని  రూ.23 నుంచి రూ.45 కి పెంచింది. అంటే దాదాపు 95 శాతం ధరలు పెంచింది.  వినియోగదారులు ఎలాంటి  అవాంతరాలు లేని ఎ�

    పౌర సవ”రణం” : ఢిల్లీలో మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్

    December 19, 2019 / 09:45 AM IST

    దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఢిల్లీలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చేశారు. ఎర్రకోట దగ్గర నిరసన తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడ�

    అర్ధరాత్రి నుంచి పెరగనున్న ఎయిర్ టెల్, ఐడియా మొబైల్  చార్జీలు

    December 2, 2019 / 05:23 AM IST

    ఇంతకాలం పోటీ పడి వినియోగదారులకు చవకగా సేవలు అందిస్తున్న మొబైల్ కంపెనీలు సోమవారం అర్ధరాత్రి నుంచి టారిఫ్ చార్జీలు పెంచుతున్నాయి. ఇన్నాళ్ళు  ప్రజలకు ఫోన్ల వాడకాన్ని బాగా అలవాటు చేసిన కంపెనీలు ఇప్పుడు లాభాల బాట పట్టటానికి వినియోగదారులపై భ

    భారత్ వదిలి పోవట్లేదు : ప్రభుత్వానికి వోడాఫోన్ CEO క్షమాపణలు

    November 16, 2019 / 01:36 PM IST

    టెలికం రంగంలో సంక్షోభంతో వోడాఫోన్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయింది. కొన్నిరోజులుగా మీడియాలో వోడాఫోన్ ఇండియా.. దేశం వదిలిపోతుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వోడాఫోన్ అత్యంత సంకటపు స్థితిలో ఉందని, త్వరలో మూసివేస్తున్నారంటూ నివేదికలు వెల్�

10TV Telugu News