Home » Vodafone
దేశంలో టెలికం పరిశ్రమలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇప్పటికే ఆర్థిక పరంగా నష్టాలతో ఒత్తిడి ఎదుర్కొంటున్న టెలికం రంగానికి మరో భారీ దెబ్బ తగలనుంది. ప్రముఖ టెలికం సంస్థ వోడాఫోన్ భారీగా నష్టాల కారణంగా ఇండియాను వదిలి వెళ్లిపోతుందనే చర్చ జో
రిలయన్స్ జియో తన కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఎత్తివేసింది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే యూసేజ్ ఛార్జీలు(IUC) వసూలు
రిలయన్స్ తమ కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మార్కెట్లోకి అడుగుపెట్టిన సమయంలో ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ మరియు అన్లిమిటెడ్ డేటా అంటూ జియో ఇచ్చిన ఆఫర్లకు మిగతా నెట్ వర్క్ లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎన్ని ఒత్తిడులు �
టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. కనీస ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్ మొత్తాన్ని తగ్గించింది. ఆ ధరని రూ.20గా నిర్ణయించింది. గతంలో ఈ
టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎఫెక్ట్ తో ఇతర టెలికం ఆపరేటర్లు కూడా ఆఫర్లు మీద ఆఫర్లు గుప్పిస్తున్నాయి. జియో ఆఫర్ల దెబ్బకు ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ వోడాఫోన్ కూడా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రివైజ్ చేసింది.
రోజులు మారుతున్నాయి. కస్టమర్లు మరో నెట్ వర్క్ కు మారిపోతున్నారు. దీంతో టెలికం కంపెనీలు కూడా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎడాపెడా ఆఫర్లు, రీఛార్జ్ ప్లాన్ లు గుప్పిస్తున్నాయి.
టెలికం రంగంలో పోటీ వాతావరణం రోజురోజుకీ పెరిగిపోతోంది. టెలికం ఆపరేటర్లు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు మీద ఆఫర్లు గుప్పిస్తున్నారు.
వోడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం వోడాఫోన్ మరోసారి టాక్ టైమ్ రీఛార్జ్ ప్యాక్స్ తో ముందుకొచ్చింది. అన్ లిమిటెడ్ ప్యాక్స్ తో యూజర్లను ఆకర్షిస్తున్న పలు నెట్ వర్క్ లు టాక్ టైమ్ బేసిడ్ రీఛార్జ్ లకు స్వస్తి చెప్పేశా