Voter

    వీవీ ప్యాట్ యంత్రంలో మీరు వేసిన ఓటు చూసుకోవచ్చు

    November 30, 2023 / 07:52 AM IST

    తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7.00గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3.26 కోట్ల మంది ఓటర్లు పోలింగ్ పర్వంలో పాల్గొననున్నారు. ఓటరు ఈవీఎంలో ఓటు వేశాక ఓటు పడిందా లేదా అనేది వీవీప్యాట్ యంత్రంలో చూడ�

    MCD polls 2022: ఓటు వేయడానికి వెళ్తే.. ‘నువ్వు ఇప్పటికే చనిపోయావు’ అని చెప్పి వెనక్కి పంపిన అధికారులు

    December 5, 2022 / 05:54 PM IST

    మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటరు కార్డు పట్టుకుని వెళ్లాడో  వ్యక్తి. అయితే, పోలింగ్ కేంద్రం వద్ద అతడికి అధికారులు షాక్ ఇచ్చారు. ‘నువ్వు ఇప్పటికే చనిపోయావు అని మా రికార్డుల్లో ఉంది’ అని ఆ �

    తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సమాప్తం

    March 12, 2021 / 04:53 PM IST

    తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రంగారెడ్డి-హైదరాబాద్‌-మహబూబ్‌నగర్ పట్టభద్రుల సెగ్మెంట్‌.., నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానం... ఈ రెండింటికీ... ఆదివారం పోలింగ్‌ జరగనుంది.

    ఏపీలో పంచాయతీ ఎన్నికలు, జిల్లాల వారీగా ఓటింగ్ శాతం

    February 18, 2021 / 06:33 AM IST

    Third Phase Panchayat elections : ఆంధ్రప్రదేశ్‌లో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 80.71 శాతం పోలింగ్‌ నమోదైంది. కొన్ని గ్రామాల్లో గొడవలు జరిగాయి. కానీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 13 జిల్�

    ఏపీలో మూడో దశ పంచాయతీ పోలింగ్, బారులు తీరిన ఓటర్లు

    February 17, 2021 / 01:37 PM IST

    panchayat polling in AP : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాతంగా సాగుతోంది. అన్ని జిల్లాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా మధ్యా

    ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఒక్కొ ఓటరుకి రూ.8వేలు, కమలాపురం సర్పంచి అభ్యర్థి ఆఫర్

    February 5, 2021 / 04:31 PM IST

    sarpanch candidate offer 20 lakhs: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నామినేషన్ల ప్రక్రియ జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రలోభాలు మొదలయ్యాయి. ఒక్కోచోట ఒక్కో రకమైన ప్రలోభం నడుస్తోంది. గ్రామాభివృద్ధికి డబ్బులు ఇస్తామని అభ్యర్థులు ముందుకు రావడ�

    గ్రేటర్ ఎన్నికలు : ఓటర్ అకౌంట్స్ కు మనీ ట్రాన్స్ ఫర్

    November 30, 2020 / 08:20 PM IST

    గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు కొత్త కొత్త పద్దతులు పాటిస్తున్నారు. ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. 2020, డిసెంబర్ 01వ తేదీ మంగళవారం..గ్రేటర్

    బీహార్ అసెంబ్లీ పోలింగ్ లో విషాద ఘటనలు

    October 28, 2020 / 02:12 PM IST

    Polling agent, dies of cardiac arrest, man collapses while waiting to vote in Patna :  బీహార్లో అసెంబ్లీకి తొలివిడత పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. 71 స్ధానాలకు మొదటి విడతలో పోలింగ్ జరుగుతోంది. 1066 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 2కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా….త

    ఢిల్లీ ఎన్నికలు : 01 గంట వరకు 17.26 శాతం..నేతల్లో టెన్షన్

    February 8, 2020 / 08:17 AM IST

    దేశ రాజధానిలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 08వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మందకొడిగానే పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 01 గంట వరకు 17.26 శాతం ఓటింగ్ నమోదైందని అంచ

    ఓటరు సాహసం: వేలు నరికేసినా..మళ్లీ ఓటేశాడు

    September 29, 2019 / 06:37 AM IST

    ఆఫ్ఘనిస్థాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.  శనివారం (సెప్టెంబర్ 28)న జరిగిన ఈ ఎన్నికల్లో ఓ ఓటరు చూపిన తెగువ..ధైర్య సాహసాలు ప్రదర్శించి స్థానికులకు అందరికీ ఆదర్శంగా నిలిచాడు.  ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు సృష్టించే అరాచకాల గురించి ప్రత్యేకించ�

10TV Telugu News