Home » Voters List
ఎన్నికల సంఘం సెప్టెంబర్ 1, 2019 నుంచి దేశవ్యాప్తంగా ఓటరు పరిశీలనా కార్యక్రమం చేపట్టింది. సెప్టెంబరు 30 వరకు నెలరోజులపాటు జరిగే ఈ కార్యక్రంలో క్రౌడ్ సోర్సింగ్ ద్వారా దేశ వ్యాప్తంగా ఎన్నికల జాబితాకు అవసరమైన మార్పులు చేర్పులు చేపడుతున్న�
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీలో చేస్తున్న వీధి నాటకాలు చూస్తుంటే.. ఏపీలో ఎవరు గెలుస్తున్నారో అర్ధం అవుతోందంటూ వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు మంచివి… లేకపోతే కావా? అని సూట�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అనుబంధ ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయనే ప్రచారాన్ని తలకిందులు చేస్తూ.. ఓటర్ల జాబితాను ప్రకటించింది. 2014సార్వత్రిక ఎన్నికల తరువాత ఏపీలో ఇప్పటి వరకు కొత్తగా 40లక్ష
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ఏపీ లో 2019, జనవరి 11 వ తేదీన ఓటర్ల తుదిజాబితా ప్రకటించిన తర్వాత వచ్చినఫారం 7 ఆధారంగా 1 లక్షా 41వేల 822 ఓట్లు తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది. 9లక్షల 40 వేలకు పైగా ఫారం 7 అప్లిక�
లూథియానా : ఓటర్ల జాబితాల్లో తప్పుల తడకలు కొనసాగుతునే ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరుగనున్న క్రమంలో ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్ల జాబితా విషయంలో ఇద్దరు ఓటర్ల వయసు విషయంలో ఘోరమైన తప్పులు దొర్లాయి. ఓ ఓటరు వయస్సు 255 ఏళ్లట…మరో వృ�
ఢిల్లీ : 17 వ లోక్ సభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా మార్చి 10 ,ఆదివారం నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అనంతరం ఆయన ఏపీ ,తెలంగాణ లో ఓట్ల తొలగింపు,డేటా చౌర్యం, ఫారం 7 పై మట్లాడారు. “ఆంధ్రప్రదేశ్, తెల�
నెల్లూరు: పోలీసులు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణతో అరెస్టైన నెల్లూరు రూరల్, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి జిల్లా కోర్టు ఈనెల 23 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను సెంట్రల్ జైలుకు తరలించారు. ఇవాళ�
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేను కేసీఆర్ పార్టీ కోసం వాడుకున్నారని, దీనికి ఈసీ సహకరించిందని నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల షెడ్యుల్ కి సమయం దగ్గర పడుతున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రానున్న లోక్ సభ ఎన్నికల్లో ముందు జాగ్రత్త చర్య�
త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఎమ్మెల్సీ, లోక్ సభ ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఓట్లర జాబితాను ఫైనల్ చేసింది. ఎన్నిసార్లు చేసినా తమ ఓటు లేదని, దొంగ ఓట్లు నమోదు చేశారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్ల పేర