Home » Votes counting
నల్లగొండ జిలా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నాలుగవ రోజు కొనసాగుతుంది. నిన్న ఉదయం రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.
నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపులో 30 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. తొలి రౌండ్ పూర్తయ్యాక తక్కువ వోట్లు సాధించిన 30 మంది అభ్యర్థులను పోటీ నుంచి ఎలిమినేట్ చేశారు
పట్టభద్రుల ఫలితాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవికి 6 వేల 919 ఓట్లు పోలయ్యాయి.
నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపులో 28 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు.
GHMC election counting : జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. చర్లపల్లి డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కె.సురేందర్ ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్క�
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయిన సంగతి తెలిసిందే. మార్చి 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5గంటలకు కేంద్ర ఎన్నికల అ�