Home » warangal
కొత్తిమీర ధర సాధారణంగా కిలో రూ.80-రూ.100 మధ్య ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆ ధర ఏకంగా రూ.400కి పెరిగిపోయింది. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం మార్కెట్లకు కర్ణాటక నుంచే కొత్తి �
హాస్టల్ సిబ్బంది బాలికలకు బల్లి పడిన ఆహారం వడ్డించారు. దీంతో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
రీల్స్ కోసం వీడియో తీస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో యువకుడు. వరంగల్ జిల్లాకు చెందిన అజయ్ అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి, రైలు పట్టాల వద్ద రైలు వస్తుండగా ఒక వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. అయితే, రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. వరంగల్ పైడిపల్లి ఆర్టీసీ కాలనీలో భర్తపై భార్య కుటుంబసభ్యులు దాడి చేశారు. పైడిపల్లిలో ఆ మహిళతో కలిసి ఆమె ఇంట్లో ఉన్న జీవన్కుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్�
బండి సంజయ్ పాదయాత్ర పూర్తి చేసుకుని ఈరోజు వరంగంల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు మరో బీజేపీ అగ్రనేత..బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో మరోసారి ట్వీట్ చేశ�
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన లైగర్ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. తాజాగా ఫ్యాన్ డం టూర్ పేరుతో దేశమంతటా సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ ఆదివారం వరంగల్ లో నిర్వహించారు.
టీఆర్ఎస్కు షాక్ తగిలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు గులాబీ పార్టీకి గుడ్బై చెప్పారు. అంతకు ముందు ప్రదీప్రావుతో టీఆర్ఎస్ అధిష్టానం జరిపిన మంత్రాంగం ఫలించలేదు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మలుగు జిల్లాలో న్యాయవాది, మైనింగ్ వ్యాపారి హత్యకేసులో ఇంతవరకు 10 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీలో రౌడీలు, గూండాలు, భూకబ్జాదారులకు తప్ప తన లాంటి నాయకులకు కనీసం గుర్తింపు లేదని ఎర్రబెల్లి ప్రదీప్ రావు వాపోయారు.
ములుగు జిల్లాలో నిన్న జరిగిన న్యాయవాది హత్యపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.