Home » warangal
ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
Karimabad High School : టీచర్లు సొంత పనులు చేసుకుంటూ విద్యార్థులతో మూల్యాంకనం చేయిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రం వాట్సాప్ లో వైరల్ వ్యవహారంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఈటల వివరణ ఇచ్చారు. బీజేపీ లీగల్ బృందంతో కలిసి ఈటల కమిషనరేట్ లోకి వెళ్లారు.
కుట్రపూరితంగా ప్రణాళికలు వేసుకున్నారని సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రశ్నపత్రాల లీక్ ఎందుకు జరిగింది? దాని వెనుక ఎవరు ఉన్నారు? బండి సంజయ్ ఫోన్ ఏమైంది? వంటి విషయాలపై వివరాలు చెప్పారు.
టెన్త్ హిందీ పేపర్ లీక్పై వరంగల్ సీపీ రంగనాథ్
తెలంగాణలో వరుసగా చోటుచేసుకుంటున్న పరీక్ష ప్రశ్నపత్రాల లీకులు కలకలం రేపుతున్నాయి. మరోసారి ప్రశ్నపత్రాల లీక్ జరగకుండా చూసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కానీ, ఇటువంటి ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. లీకులను అరికట్టలేకపోతున్నారు
త్వరలో వరంగల్ లో భారీ బహిరంగ సభ పెడతామని కేసీఆర్ తెలిపారు. ఏప్రిల్ 27న ఎల్బీ స్టేడియంలో ప్రతినిధుల సభ జరుపుతామని అన్నారు. సర్వేలు అన్నీ బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు నేతలు సిద్ధంగా ఉండాలని కూడా కేసీఆర్ అన్నారు. బీఆ�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఓ మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసిన అసభ్యంగా మాట్లాడుతున్నారని..లైంగికంగా వేధిస్తున్నారని..అతని అనుచరులతో కూడా ఫోన్లు చేయించి వేధిస్తున్నారు అంటూ హన్మకొండ జిల్లా జాన�
మెడికో ప్రీతిది ఆత్మహత్యా? లేదా హత్య అనే విషయంపై మిస్టరీ వీడలేదు. హైదరాబాద్ ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ నుంచి వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందింది. ఈ రిపోర్టు ఆధారంగా ప్రీతిది ఆత్మహత్యా? హత్యా? దానిపై పోలీసులు నిర్ధారణ�
ర్యాగింగ్ భూతం, సీనియర్ల వేధింపులకు మెడికో విద్యార్థి ప్రీతి బలైన ఘటన ఒకవైపు అందరినీ విషాదంలో పడేస్తే.. అదే జిల్లాలో మరో దారుణం జరిగింది. సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.