Home » warangal
వరంగల్ కాకతీయ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హిజ్రా దారుణ హత్యకు గురైంది. ఈ హత్య ఓ కారు డ్రైవరే చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన హిజ్రా హరిణి అలియాస్ హరిబాబు కారు డ్రైవర్ సురేష్ ను లైంగ
మహిళల భద్రత కోసం ఎన్నిచట్టాలు చేస్తున్నా వారు ఇంకా కొందరి మాటలకు, ప్రలోభాలకు లొంగి.. మాయగాళ్ళ వలలో పడి బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారి మాటలు విని వరంగల్ కు చెందిన ఒక యువతి తన జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంది. వరంగల�
ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన వరంగల్ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. భారత కాలమానం ప్రకారం నిన్న(ఏప్రిల్ 12,2020) తెల్లవారుజామున నిద్రలో ఉండగానే
నగరం నుంచి సొంతూరుకు వచ్చిన ఓ ఫ్యామిలీకి లాక్డౌన్ ఇబ్బందులపాలు చేసింది. వరంగల్ జిల్లాలోని హన్మకొండ ప్రకాశ్రెడ్డిపేటలో బానోత్ రాజేందర్, సుమలత దంపతులు నివాసముంటున్నారు. వీరికి రెండేళ్లపాప కూడా ఉంది. లాక్డౌన్ కారణంగా రాజేందర్ ఈనెల 10
కరోనా పంజా విసురుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ వైరస్ వ్యాపించకుండా..పలు చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా..మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, పబ్బులు, బార్లు, ఇతరత్రా మూసివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప�
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3 ఎయిర్ పోర్టులు నిర్మించటానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ లోని జక్రాన్ పల్లి, మహబూబ్ నగర్ లోని గుదిబండలో కొత్త విమానాశ�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా లేదని శాసనసభలో స్వయంగా మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన కొద్దిసేపటికే షాకింగ్ న్యూస్ వచ్చింది. వరంగల్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. నిట్లో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయనే వార్త దావానంలా వ్యాపించింది. దీంతో వ
ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆనంద్ రెడ్డి హత్య.. తెలంగాణలో సంచలనం రేపింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అని తేలింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు
వరంగల్లో సీనియర్ జర్నలిస్ట్.. బొమ్మినేని సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలోని పస్రా పట్టణంలో ఒక బేకరీ ముందు ఫొటో జర్నలిస్టు సునీల్ రెడ్డి,
ప్రభుత్వ స్థలంలో ఇల్లు ఉందా ? అయితే..మీకో గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జోరుగా పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. మంత్రులు వారి వారి నియోజకవర్గ�