Home » warangal
వరంగల్ ప్రేమోన్మాది దాడి ఘటనలో కొత్తకోణాలు బయటకొస్తున్నాయి. ఇద్దరి మధ్య గొడవ జరిగి హత్య జరిగినట్లు అనుమానించగా ఇప్పుడు కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు ముందే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆరు నెలల ముందే ఇందుకు కుట్ర పన్నినట్లు పోల
వరంగల్ జిలాల్లో తొమ్మిది నెలల్లో ఐదుగురు అమ్మాయిలు హత్య గావించబడ్డారు. ప్రేమోన్మాదుల ఘాతుకానికి అమ్మాయిలు బలయ్యారు.
ఉన్మాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రేమ పేరుతో వెంటపడి.. చిన్న అనుమానానికే కక్ష పెంచుకుని కుత్తుక కోస్తున్నారు. అలాంటి ఓ ఉన్మాది చేతిలో ఓ యువతి దారుణ హత్యకు
స్టూడెంట్స్ హాజరుపై వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజ్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా పరీక్షలు రాసేందుకు నిరాకరిస్తూ సస్పెన్షన్ విధించింది. ద్వితీయ, తృతీయ ఏడాది చదువుతున్న 249 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ క్రమశిక్షణ చర్యలకు �
వరంగల్ జిల్లా హన్మకొండ లోదారుణం జరిగింది. రామ్ నగర్ లో హారతి అనే యువతి గొంతుకోసి చంపాడు ఓ ఉన్మాది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ యువతి మృతి చెందింది. రాంనగర్ లో షాహిద్ అనే యువకుడు హారతి అనే యువతిని గొంతుకోసి చంపాడు. మహిళలు పై అకృత్యాలు చే�
హన్మకొండలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. CAAని వ్యతిరేకించే వారిని బ్రేకుల్లోని బస్సుల్లో పాకిస్తాన్కు పంపిస్తామని హాట్ హాట్ కామెంట్స్ చేశారాయన. దేశంలో విచ్చిన్నం సృష్టించాలని కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నార�
వరంగల్ ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా మారిపోనుంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో ఐటీ నగరంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ ఐటీ కంపెనీలైన టెక్ మహీంద్రా,
ఆదివారం(డిసెంబర్ 29,2019) ట్విట్టర్లో #AskKTR పేరుతో నెటిజన్లతో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం
వరంగల్ సెంట్రల్ జైల్ రేపిస్టులకు అడ్డాగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డ కీలక నిందితులంతా అక్కడే ఊచలు లెక్కబెడుతున్నారు.
దిశ హత్యాచారం ఘటన తర్వాత ప్రజలకు జీరో ఎఫ్ఐఆర్ పై అవగాహన పెరుగుతోంది. తాజాగా వరంగల్ , వికారాబాద్ జిల్లా పరిగి, వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క కేసు నమోదు అయ్యింది. నేరం ఎక్కడ జరిగినా అనువుగా ఉన్న పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసుక�