Home » Warning
చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజధానిపై రాద్దాంతం చేస్తే రాష్ట్రంలో తిరగనివ్వమని మంత్రి హెచ్చరించారు. మా ఎమ్మెల్యేలపై దాడులు చేస్తే
ఏపీలో ప్రైవేట్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలకు రవాణశాఖ మంత్రి పేర్ని నాని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతు చూస్తామని, తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. రానున్న
మూడు రాజధానులు అంటూ ప్రకటించిన వైసీపీ ప్రభుత్వంపై అమరావతి ప్రాంతంలోని రైతులు మండిపడుతున్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్ని మోసం చేసి నడి రోడ్డుమీద నిలబెట్టారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని అది గుర్తు పెట్టుకోవాల�
మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. దీంతో సెలబ్రేషన్స్ కు అంతా రెడీ అవుతున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన ఏడాదికి
మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. దీంతో సెలబ్రేషన్స్ కు అంతా రెడీ అవుతున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలకు పాల్పడేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆందోళనకారులపై రివేంజ్ తప్పదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం,కార్లు,బస్సులు తగులబెట్టం వంటి ఘటనలకు పాల్పడినవ
అసెంబ్లీ చీఫ్ మార్షల్స్కు మండలి ఛైర్మన్ షరీఫ్ వార్నింగ్ ఇచ్చారు. సభ్యులను టచ్ చేయవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా మార్షల్స్కు రూలింగ్ జారీ చేశారు. మహిళా సభ్యులను మహిళలు, పురుషులను పురుషులే చెక్ చేయాలని రూలింగ్ ఇచ్చారు. సభ్యుల గౌరవానికి భ�
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ముఖ్యంగా యూపీలో మహిళల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని యోగి సర్కర్ ప్రకటనలు చేస్తున్నప్పటికీ మహిళలపై దాడులు రోజురోజుకీ పెరిగుతున్నాయి తప్ప ఆగడం లేదు. ఇటీవల ఉన్నావోలో ఓ అత్యాచార బాధితు�
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. భారీగా మంచు కురవడంతో పాటు..అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మొత్తం 12 జిల్లాల్లో ప్రభావం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవార�
శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో పడిపోయిందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్ కనిపించకుండాపోతుందన్నారు.