Home » Warns
దక్షిణాది రాష్ట్రాలపై ఉగ్రవాదులు గురి పెట్టారా. దాడులు చేసేందుకు స్కెచ్ వేశారా. ఏ క్షణమైనా రైళ్లలో టెర్రర్ అటాక్ జరగొచ్చా. అంటే… కర్నాటక పోలీసులు అవుననే అంటున్నారు. శ్రీలంకలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాల్లో దాడు�
అంతరిక్షంలో లైవ్ శాటిలైట్ను కూల్చే వెపన్ ని సొంతం చేసుకోవడం ద్వారా భారత్ అంతరిక్ష శక్తిగా అవతరించింది. మిస్సైల్ ద్వారా శాటిలైన్ ను కూల్చే ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా
కశ్మీర్ లో ఉగ్రవాదులు మరో ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నారా? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్.. పుల్వామా తరహా
ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశం జారీ చేసింది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో కానీ, పోస్టర్ల రూపంలో కానీ సైనికుల ఫొటోలను వాడొద్దని,
పుల్వామా ఉగ్రదాడితో పాక్ తో ఇక చర్చల అన్న మాటను పక్కనబెట్టిన భారత్ కఠిన చర్యలకు దిగుతోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేసేందుకు దౌత్యపరంగా కూడా భారత్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ సమయంలో తనకు మూడిందనే �