Home » Warns
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే రెండే మార్గాలు. ఒకటి భౌతికదూరం పాటించడం. మరొకటి మాస్కుల వినియోగం. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ రెండూ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని నిపుణులు చెప్పారు. �
కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మహమ్మారి. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మానవాళి మనుగడకు
ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్ జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. నిజాముద్దీన్ మర్కజ్ తబ్లీగి జమాత్ కు హాజరైనవారిలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ కార్యక్�
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఎంతోమంది భయాందోళన చెందుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో కూడా రెండు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అందరూ ఈ వైరస్ కు భయపడుతుంటే.. మన కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మా మాత్
వైసీపీ ప్రభుత్వానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శాపనార్థాలు పెట్టారు. వినాశానికి దారి తీస్తుందని, భవిష్యత్లో అధికారంలోకి రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులపైన దాడి చేస్తారా ? మేకులున్న లాఠీలతో లాఠీఛార్జీ చేస్తారా ? నోటిమాట రా�
ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ తెరకెక్కిస్తున్న సినిమా బ్లాక్ విడో. ఈ మూవీ టీజర్ను పదేపదే చూస్తున్న ఓ నెటిజన్కు యూట్యూబ్ షాక్ ఇచ్చింది. మీరు ఇప్పటికే 28వేల 763 సార్లు
ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీని హతామార్చిన ‘ఆపరేషన్ బాగ్దాదీ’ వీడియోను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ బుధవారం (అక్టోబర్ 30)న రిలీజ్ చేసింది. మీడియా సమావేశంలో పెంటగాన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్న ఈ వీడియోను రిలీజ్ చేసింది. సిరియాలోని ఇ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తాలిబన్లు ఫైర్ అయ్యారు. ఆఫ్ఘనిస్థాన్తో శాంతి చర్చలను రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమతో శాంతి చర్చలను రద్దు చేసుకుంటే అమెరికాకు ముప్పు తప్పదని అగ్�
ఏపీ మంత్రి దేవినేని ఉమ.. వైసీపీ చీఫ్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. అవినీతి బురదలో కూరుకుపోయిన మురికి మనుషులు జగన్, విజయసాయిరెడ్డి అని అన్నారు. విజయసాయిరెడ్డి ఓ డర్టీ మ్యాన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు సహకరించిన అధికారులు,
కేంద్ర మంత్రి మేనకా గాంధీకి సోమవారం(ఏప్రిల్-29,2019) ఎలక్షన్ కమిషన్ వార్నింగ్ ఇచ్చింది.తమ పార్టీకి ఓటర్లు ఓటు వేసే విధానం ద్వారా గ్రామాలను ఏ,బీ,సీ,డీ కేటగిరీలు విభజించి అభివృద్ధి పనులు చేపడుతామని ఏప్రిల్-14,2019న ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్