Home » Washington DC
అగ్రరాజ్యం అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది.
ప్రధాని నరేంద్ర మోదీని ఓ జర్నలిస్ట్ భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కేసు గురించి ప్రశ్నించారు.
వాషింగ్టన్లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 150 మందికిపైగా కాల్పుల ఘటనల్లో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారిక పర్యటన ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం అమెరికా ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ భారత జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. అనంతరం మేరీ మిల్బెన్ ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు..
అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూయార్క్ తర్వాత వాషింగ్టన్ చేరుకున్నారు. వర్షంలో తడిసిముద్దవుతున్న ఎయిర్పోర్టులో ప్రధాని మోదీ అమెరికా సాయుధ దళాల గార్డుల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు....
అమెరికా దేశంలోని వర్జీనియాలో ఓ చిన్న విమానం కుప్పకూలిపోయింది. వాషింగ్టన్ ప్రాంతంలో చిన్న విమానం జెట్ ఫైటర్ ను ఛేజింగ్ చేసి వర్జీనియాలో కూలిపోయింది.
మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అనేకమందికి తీవ్ర గాయాలవగా.. అందులో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారు.
తాలిబాన్లు సీన్లోకి ఎంటర్ అయ్యాక ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసి దేశం వదిలేసిన ఖలీద్ పాయెందా అమెరికాలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. దాంతో పాటు జార్జ్టౌన్ యూనివర్సిటీలో..
ఒంటరి మహిళలపై దాడి చేసి హతమార్చిన వాళ్లను చూసాం. తుపాకీ పుచ్చుకుని దాడులు జరిపే వాళ్ళను చూశాం... మా ప్రాంతానికి ఎందుకు వచ్చావని అడిగి హత్య చేసే వారిని కొందరిని చూశాం ...కానీ న్యూయా
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ సమయంలో మెుత్తం లాక్ డౌన్ చేయబడింది. దాంతో విమానాలు తిరగటం ఆగిపోయ్యాయి. రైలు నడవటం తగ్గింది. ఈ మహమ్మారి కారణంగా నగరాల్లోను, పట్టణాల్లోను రద్దీ తగ్గింది. కాలుష్యం కూడా తగ్గింది. భూమి కంపనాల తీవ్ర�