Home » Water Supply
Bengaluru Water Crises: బెంగళూరు నగరం రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు కర్నాటక సర్కార్ తెలిపింది.
దక్షిణ మధ్య రైల్వే నిర్మిస్తున్న రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం ఏర్పడకుండా కుకునూర్ పల్లి వద్ద భారీ పైపులైన్ను పక్కకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ పనులు కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను బంద్ చేయటం జరుగుతుందని అధికారులు తె�
కెనడాలోని ఉత్తర ప్రాంతమైన నునావుట్ రాజధాని ఇకాలూయిట్ సిటిలోని భూగర్భ జలాల్లోని తాగు నీటిలో అధిక శాతం ఇంధన ఆయిల్ లు ఉన్నట్లు శుక్రవారం స్థానిక అధికారులు ప్రకటించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం(జూలై 5,2021) పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు జలమండలి అధికారులు తెలిపారు.
అదో దట్టమైన అటవీ ప్రాంతం. దానికి సమీపంలో గ్రామం ఉంది. అక్కడ కరెంట్ లేదు. సరికదా.. రోడ్డు కూడా లేదు. అలాంటి మారుమూల ప్రాంతంలో 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. రోడ్డు లేకపోయినా, విద్యుత్ లేకపోయినా వారి దాహం మాత్రం తీరింది.
గ్రేటర్ పరిధిలో రెండు రోజుల పాటు నీటి సరఫరా ఉండదని జలమండలి అధికారులు వెల్లడించారు. కృష్ణా ఫేజ్ – 1 పైపులైన్ పనుల్లో తలెత్తిన లీకేజ్లను అరికట్టేందుకు పనులు చేపట్టడం జరుగుతోందని దీనికారణంగా 2020, జనవరి 29వ తేదీ ఉదయం 06 గంటల నుంచి జనవరి 30 తేదీ ఉదయం
హైదరాబాద్ నగర వాసులు దాహార్తిని తీర్చే కృష్ణా ఫేజ్-3 జలాల తరలింపులో ఆటంకం ఏర్పడింది. దీంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జనవరి 6న నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ ప్రభావంతో సాహేబ్నగర్, ఆటోనగర్, వైశాలీనగర్, మీర్పేట, జల్పల్లి, మైలార్ దేవరపల్లి
హైదరాబాద్ నగరంలో 2 రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. 48 గంటల పాటు పూర్తిగా వాటర్ సప్లయ్ ని నిలిపివేయనున్నారు. అక్టోబర్ 16, 17 తేదీల్లో నీళ్లు రావని జలమండలి అధికారులు తెలిపారు. గోదావరి పైప్ లైన్ల రిపేరీ కారణంగా వాటర్ సప్లయ్ లో ఇబ్బంది ఉందని.
విజయనగరం : నేల నెర్రలు బారుతోంది..తీవ్ర వర్షాభావంతో అక్కడ నేల నెర్రలుబోతోంది. చుక్క నీరు దొరక్క మనుషులే కాదు పశు పక్ష్యాదులకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నడూ లేని నీటి యాతన స్ధానిక ప్రజలకు నానా ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే వ
హైదరాబాద్: త్వరలోనే మిషన్ భగీరథ పూర్తి కాబోతోందనీ..ఫ్లోరోసిస్ శాశ్వతంగా తరిమికొడతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్న క్రమంలో కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ, టీ.వైఎ�