Home » Water
నీళ్లను బంగారంలా మార్చేస్తే..ఇది సినిమాల్లో అయితే ఓకే.. కానీ నిజంగా జరుగుతుందా?అంటే ‘ ఏ ఎందుకు అవ్వదు? అంటూ.. ప్రయోగాత్మకంగా నీటిని బంగారంలా చేసి చూపించారు సైంటిస్టులు.
లంకేయులు ఈ కొబ్బరి కల్లును డార్క్ రమ్ గా పిలుస్తారు. అక్కడి ప్రభుత్వానికి ఇదొక అదాయ వనరుగా మారటంతో ప్రభుత్వమే కల్లు తయారీని ప్రోత్సహిస్తుంది.
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం తారాస్థాయికి చేరుకుంది. కృష్ణాజలాల వాటాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై ఒకరిపై ఒకరు మాటలదాడి పెంచేశారు. రెండు రాష్ట్రాల్లో మంత్రులు నీళ్లపై మాటల యుద్ధం పెంచారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని, అందుకనే ఏదైనా మాట్లాడాలంటే ఆలోచిస్తున్నానని అన్నారు.
YS Sharmila: తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు నీటి సమస్య నెలకొని ఉండగా.. ఈ సమయంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి వివాదంపై వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. అందుకు అవసరం అయితే ఎవ�
పాలు ఆరోగ్యానికి మంచిది అని తెలుసు. పాలు తాగితే బలం వస్తుందని చెబుతారు. కానీ, ఆ పాలు తాగితే బలం సంగతి ఏమో కానీ రోగం రావడం ఖాయం. ఏకంగా కేన్సర్ రావొచ్చు.. ఏంటి.. షాక్ అయ్యారా?
Slogan of WWW(Water, Wealth, Work): జూన్ 2.. తెలంగాణ చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు. 60ఏళ్ల పోరాటాలు.. ఎన్నో ఉద్యమాలు.. ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల ఫలంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఆవిర్భవించిన రోజు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏడేళ్లు పూర్తి చేసుకున్న రోజు.. అభివృ
హైవే పక్కన నీటికోసం అల్లాడుతున్న గద్దకు ఆపద్బాంధవులుగా మారారు ముగ్గురు బాటసారులు.
Ganga River : భారతదేశంలో ఓ వైపు కరోనాతో జనాలు అల్లాడుతుంటే..మరోవైపు..ఈ వైరస్ బారిన పడిన మృతదేహాలు కొట్టుకొస్తుండడంతో తీవ్ర కలకలం రేపుతోంది. కరోనా కాటుకు ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఎంతో మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది ఈ మహమ్మారి. కనీసం
నదుల్లో మృతదేహాలు లభ్యం కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అవి కొవిడ్ సోకి చనిపోయిన వారి మృతదేహాలన్న అనుమానం నదీ పరివాహక ప్రాంత ప్రజల్లో మరింత భయానికి కారణమైంది. నీటిలో మృతదేహాలు కొత్త అనుమానాలకు దారితీశాయి. నీటిలో మృతదేహాలతో వైరస్ సంక్