Water

    పాక్ కు నీళ్లు ఇవ్వం : సింధూ జలాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

    February 21, 2019 / 02:54 PM IST

    పుల్వామా ఉగ్రదాడిని యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండించింది. పాక్ తో ఇక చర్చలు ఉండవు చర్యలే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేసేందుకు భారత

    కాళేశ్వరంకు సాయం చేయండి : 15వ ఆర్ధిక సంఘాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం

    February 17, 2019 / 03:16 AM IST

    హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి  కేంద్రం నుంచి రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం కోరాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.   ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌ వస్తున్న ఆర్థిక సంఘం ప్రతినిధుల�

    హైదరాబాద్ అలర్ట్ : ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు బ్రేక్

    February 15, 2019 / 01:58 AM IST

    హైదరాబాద్ : నగర వాసులకు నీటి సరఫరాలో అంతరాయం కలుగనుంది. గోదావరి ప్రాజెక్టులో 1800 ఎంఎం డయా పైపులైన్ నిర్వాహణ పనులు జరుగుతుండడమే ఇందుకు కారణం. ఫిబ్రవరి 15 (శుక్రవారం), ఫిబ్రవరి 16 (శనివారం) రోజుల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ప్రకటి�

    నీరో రామచంద్రా : అప్పుడే నీటి కష్టాలు 

    January 9, 2019 / 02:28 PM IST

    విజయనగరం : నేల నెర్రలు బారుతోంది..తీవ్ర వర్షాభావంతో అక్కడ నేల నెర్రలుబోతోంది. చుక్క నీరు దొరక్క మనుషులే కాదు పశు పక్ష్యాదులకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నడూ లేని నీటి యాతన స్ధానిక ప్రజలకు నానా ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే వ

10TV Telugu News