Home » Water
కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చే కృష్ణానదిలో నీటిమట్టం కనిష్టస్థాయికి పడిపోయింది. పట్టిసీమ ద్వారా కృష్ణానదిలోకి వచ్చే గోదావరి జలాలు కూడా నిలిచిపోయాయి. ఫలితంగా నదిలో ఇసుక తిన్నెలు బయటకు కనిపిస్తుండటం ప్రమాద ఘ�
శంషాబాద్-హైమద్ నగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎండాకాలం దాహం వేస్తోంది. దీంతో మంచినీరు అనుకుని యాసిడ్ తాగిన ఓ చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సంవత్సరం వయస్సున ఆజాం అనే బాలుడు యాసిడ్ తాగాడు. దీంతో తీవ్ర అస్వ�
అమరావతి : జులైలో పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై బుధవారం (ఏప్రిల్ 17,2019) అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు వేగంగా పూ
తెలంగాణను సస్యశ్యామలం చేయలన్న ధృఢ సంకల్పంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇవాళ కీలక ఘట్టం ఆరంభమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్యాకేజీ-6 లోని పంపుల వెట్ రన్ను ప్రభుత్వం నిర్వహించింది. సీఎం ఆదేశాల మేరకు అధికార�
హైదరాబాదీలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సింగూరు, మంజీరా నుంచి నగరానికి రావల్సిన నీటి సరఫరా నిలిచిపోవడంతో…జలమండలి అందిస్తోన్న ట్యాంకర్లతో పాటు… ప్రైవేటు ట్యాంకర్లపై ప్రజలు ఆధారపడుతున్నారు. దీనివల్ల ప్రైవేట్ ట్యాంకర్లకు డిమాండ్ ఏర�
రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్ నుండి సోమశిల ప్రాజెక్టుకు నీరు తీసుకొస్తానని నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు హామీ ఇచ్చారు. సోమశిలకు నీరొస్తే నెల్లూరు జిల్లా రైతుల నీటి సమస్యలు తీరిపోతాయన్నారు. అలా జరగాలంట�
గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ పూజారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన ముందే తిట్టారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
పంటపొలాల్లోకి మొసలి వచ్చిన ఘటన నిర్మల్ జిల్లాలో కలకలం రేపింది. లక్ష్మణచాంద మండలం పారుపెల్లి శివారులోని పంటపొలాల్లో మొసలి ప్రత్యక్షమైంది. గుర్రపు డెక్క పేరుకుపోయిన ప్రదేశంలో ఆహారం కోసం వెళ్లిన కుక్కను.. మొసలి అమాంతం మింగేసింది. మంగళవారం(మా
హైదరాబాద్: నగరంలోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. వేసవికి కావాల్సిన తాగునీటి కేటాయింపుల విషయంలో చర్చించేందుకు అధికారులు భేటీ అయ్యారు. మే నెల వరకు ఇరు రాష్ర్టాలకు అవసరమైన నీటి విడుదలపై సమావేశంలో సు
జూరాల వట్టిపోయింది. వేసవి ప్రారంభంలోనే అడుగంటింది. ఫిబ్రవరిలోనే నీరు డెడ్స్టోరేజీకి చేరుకోవడం ప్రాజెక్ట్ చరిత్రలో ఇదే ప్రథమం. పాలమూరు జిల్లా వరప్రదాయినిగా చెప్పుకొనే జూరాల ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోవడం వల్ల తాగునీటికి కటకట ఏర్పడుతు