Water

    అసలేం జరిగింది : శ్రీశైలం గేట్ల పైనుంచి ప్రవహిస్తున్న వరద నీరు

    September 10, 2019 / 03:44 AM IST

    శ్రీశైలం డ్యాం దగ్గర ఆనకట్ట గేట్ల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. శ్రీశైలం డ్యాం గేట్ల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. స్పిల్ వే నుంచి కాకుండా 2, 3, 10, 11, 12 గేట్లపై నుంచి నీరు పారుతోంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శ్రీశైలం డ్యాం దగ్�

    హై అలర్ట్ : ఏ క్షణమైనా హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తివేత

    September 3, 2019 / 03:26 AM IST

    హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌ సాగర్‌ నిండుకుండలా మారింది. నీటితో కళకళలాడుతోంది. కొన్ని రోజుల నుంచి నగర పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చి

    కృష్ణా జలాలు : ఏపీకి 152, తెలంగాణకు 59 టీఎంసీలు

    August 30, 2019 / 02:46 PM IST

    ఏపీ, తెలంగాణకు నీటి విడుదలకు సంబంధించి కృష్ణా నది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. 2019, సెప్టెంబర్ నెల వరకు ఏపీకి 152 టీఎంసీలు, తెలంగాణకు 59 టీఎంసీలు కేటాయించింది. కనీస నీటి వినియోగ మట్టానికి పైనున్న 257.54 టీఎంసీలు ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ

    కరవు ఎఫెక్ట్ : మా నీళ్లు పోయాయ్ అంటు పోలీస్ కంప్లైంట్ 

    May 15, 2019 / 04:05 AM IST

    ఏవైనా విలువైన వస్తువులు పోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. కానీ ఓ విచిత్రమైన కంప్లైంట్ తో పోలీసులు అవాక్కయ్యారు. సాక్షాత్తు గోదావరి నది పుట్టిన నాసిక్ లో నీటి సమస్యలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తమ ఇంట్లో ఉండే నీరు దొంగిలించబడ్డాయంటు ఓ వ్యక్తి పోలీసు

    జూరాలకు చేరిన కృష్ణమ్మ

    May 15, 2019 / 03:15 AM IST

    కర్ణాటకలోని నారాయణపుర ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసిన కృష్ణా జలాలు జూరాల ప్రాజెక్టు వద్దకు  మే 14వ తేదీ అర్ధరాత్రి చేరుకున్నాయి. కృష్ణా, మాగనూరు, మక్తల్, నర్వ, అమరచింత మండలాలను దాటుకుంటూ జూరాల వైపు పరుగులు తీసింది కృష్ణమ్మ. సాయంత్రం 4 గ�

    ఫలించిన కేసీఆర్‌ దౌత్యం : జూరాలకు నీటి విడుదలకు కర్నాటక సీఎం గ్రీన్‌సిగ్నల్‌

    May 4, 2019 / 03:51 AM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కర్నాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయడానికి కర్నాటక ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని కర్నాటక సీఎం కుమారస్వామి కేసీఆర్‌కు స్వయంగా ఫోన్‌లో తె�

    ఫొని బీభత్సం…గ్రామాలను ముంచెత్తిన సముద్రపు నీరు

    May 3, 2019 / 07:11 AM IST

    ఒడిషాలోని పూరీ దగ్గర తీరం దాటింది ఫొని తుఫాన్. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం చేశాయి. సముద్రంంలో అలలు భీకరంగా ఎగసిపడ్డాయి.ఈదురుగాలుల బీభత్సంతో ఒడిషా రాజధాని భువనేశ్వర్ ప్రాంతంలో చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల పోలీ�

    ఇదీ నిజం : ఏడాది క్రితం వార్త ఇప్పుడు వైరల్

    April 25, 2019 / 07:01 AM IST

    దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్షోగ్రతలతో జనాలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. రోడ్లపై బైక్ లపై వెళ్లే వాళ్లకు ఎండ నుంచి ఉపశమనం కోసం అంటూ రాజస్థాన్ రాష్ట్రం వినూత్నంగా ఆలోచించింది. మండే ఎండలో బ�

    వాట్ ఎన్ ఐడియా : నీరు లేకుండా స్నానం

    April 25, 2019 / 01:46 AM IST

    నీరు లేకుండా ఏ పనిచేయలేం..అలాంటిది స్నానమా ? అని నోరెళ్లబెడుతున్నారా ?  నీటి అవసరమే లేకుండా స్నానం పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. ‘నీటి అవసరం లేని స్నానం, షాంపూ’లు అందుబాటులోకి వచ్చాయి. అవును..నిజం..ఓ కంపెనీ దీనికి సంబంధిం�

    నీటి కోసం 60 అడుగుల లోతు బావిలోకి దిగిన మహిళ

    April 24, 2019 / 01:57 PM IST

    గుక్కెడు నీళ్లకోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవడం అక్కడివారికి అలవాటుగా మారిపోయింది. ఇంటిళ్లపాదీ గొంతు తడుపుకోవాలంటే ఆ ఇంటి మహిళ ప్రాణాలకు తెగించి ఆ బావిలోకి దిగాల్సిన పరిస్థితి అక్కడ నిత్యకృత్యమయిపోయింది. లేదంటే దాహం దాహం అన్న కేకలు వి

10TV Telugu News